పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు నమోదును పెంచేందుకు భారత ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపడుతున్నది. యువ ఓటర్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. అర్హులైన పౌరులందరినీ పోలింగ్ బూత్వైపు నడిపించేందుకు పలు �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రసాద్కుమార్, రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డిలకు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక సవాల్గా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రాత్రి చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన బీ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే ప్రశ్న కంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చే ఎక్కువగా సాగుతున్నది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఏమేం చేయాలనుకుంటున్నార�
కార్మికుల కష్టాలతో పాటు పలు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న బోయినపల్లి వినోద్కుమార్ను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన సతీమణి మాధవి విజ్ఞప్తి చేశారు.
తన సొంత జిల్లా మహబూబ్నగర్లో ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీన పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సరిపడా ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ఈవీఎం స్ట్రా�
చేవెళ్ల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు చేవెళ్ల లోక్సభ స్థా
MLA Jagdish Reddy | ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్(Congress party,) నుంచి స్పందన లేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నా
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి మన బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు.
“రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ప్రజా పాలన కాదు.. దోపిడీ, ప్రతీకార పాలన. కాంగ్రెస్ గ్యారంటీల పార్టీ కాదు.. దోపిడీల పార్టీ” అని దానిని అంతమొందించేదాకా ఉద్యమిద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్�