అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి, సిద్దిపేట �
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్కు ప్రత్యేక స్థానం ఉందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ లబ్ధికోసమే గజ్వేల్ పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని, మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్�
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లకు గడువు సమీపిస్తుండడంతో ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు �
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా చేరువవుతున్నది.
: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట తనిఖీలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేవంత్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నదని.. అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మహాలక్ష్మీవేంకటేశ్వరాలయ వార్షిక బ్రహ్మోత్సవ
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరునక్కనగర్లో బుధవా రం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐ సంతోష్, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు ఇంటింటా సోదాలు నిర్వహించారు.
రానున్న ఎన్నికల్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ప నిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని, రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో బుధవారం ఏర్పాటు