నమ్మక ద్రోహానికి మారుపేరు కడియం శ్రీహరి అని, తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ఎదుగుదలను అడ్డుకొని పైకి వచ్చారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద�
‘బీఆర్ఎస్ పని అయిపోంది.. అది ఇగ లేసుడు కష్టం’ అని సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ప్రచారాన్ని, ఆడుతున్న మైండ్గేమ్ను, జరుగుతున్న దుష్ప్రచారాన్ని చేవెళ్లసభ ద్వారా కేసీఆర్ తునాతునకలు చేశారు. బీఆర్�
నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చా�
Swamy Goud | పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నత్తి కోసం ఎన్నో ఏండ్లుగా పాటుపడుతున్న ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుంది. బీసీలకు దమ్ముంటే, మీర�
MLA Sabitha Indra Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ సీటును గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్కు గిఫ్ట్ట్గా అందిద్దాం. చేవెళ్లలో ఒక సెంటిమెంట్ ఉంది. ఉదయం నుంచి ఎర్రటి ఎండ ఉంది. మీరు (కేసీఆర్) ఇంటి నుంచి బ
దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తు
‘కాంగ్రెస్వన్నీ ఉద్దెర మాటలు. మోసపూరిత హామీలు. ఆ పార్టీతో అయ్యేది లేదు. పోయేది లేదు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు’ అని కరీంనగర్ �
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఎస్పీ అఖిల్మహజన్ ఆధ్వర్యంలో రాత్రిబంవళ్లు ముమ్మురంగా
ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గంపుమేస్త్రికి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం బొంగుళూరు సమీపంలోని ప్రమిదగార్డెన్లో జరిగిన బీఆర్�
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గుంపు మేస్త్రీకి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన ప�
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డికి అభద్రతాభావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా? అని వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ దుగ్గొండి మం�
ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వచ్చే పార్టీలను నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్�