ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి జితేశ్ వీ పాటిల్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కేటాయించిన విధులను నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నార
భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం మణుగూరులోని డీవీ ఫంక్షన్ హాలులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకట�
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ అధి�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే ‘మోదీ బడే భాయ్.. రేవంత్రెడ్డి ఛోటే భాయ్' అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశా�
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ కో-ఆర్డినేటర్ పి.కార్తీక్రెడ్డి ఆరోపిం
‘మాదిగ జాతిని పార్లమెంట్లో కూర్చొనివ్వరా? మాకు ఒక్క ఎంపీ టికెట్టు కూడా ఇవ్వారా? ఇది న్యాయమేనా?’ అని కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధ�
‘కాంగ్రెస్వన్నీ మోసపూరిత హామీలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల మాయమాటలకు ప్రజలు మోసపోయారు. పాలనను గాలికొదిలేసి మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. 100 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య క
మాజీ ఎ మ్మెల్యే జైపాల్యాదవ్ను బుధవా రం హైదరాబాద్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కల్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అందరి కంటే ముందున్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారానికి స్పందన కరువైంది. ఆశీర్వాద యాత్ర పేరిట ప్రచారం మొదలుపెట్టిన ఆయనకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో గెలిచేది బీఆర్ఎస్సే అనే కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మండల
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి అభ్యర్థి నీలంమధు విజయానికి కృషి చేయాలని మంత్రి కొండాసురేఖ పిలుపునిచ్చారు.