భైంసా/లోకేశ్వరం, మార్చి 31 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రమాదేవి, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్రేవార్ మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.