మండలంలోని మైలార్దేవరంపల్లి పాఠశాల విద్యార్థుల నిమిత్తం వచ్చిన నిధులు (గ్రాంట్స్) రూ. 1,07,190 ప్రధానోపాధ్యాయుడు స్వాహా చేసినట్లు పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, కమిటీ సభ్యులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నుంచి గానీ తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ముత్యాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నారు. ఆదివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంల�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రమాదేవి, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్రేవార్ మ�
మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వరస్వామి జాతరలో సౌకర్యాలపై దేవాదాయశాఖ అధికారులు, కమిటీ సభ్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బెల్లంపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోనున్న ఈ ఆలయానికి 3 కిలోమీటర్�
మావల గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎంబడి వంశీ పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి సభ్యులు జిల్లా ఎస్పీ గౌస్ అలంను కోరారు.
పరిగి పట్టణ శివారులోని న్యామత్నగర్ పరిధిలో నేటి నుంచి ఇస్తేమా ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు పాల్
మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శక్తిపీఠంలో భక్తి శ్రద్ధలతో జ్ఞాన యజ్ఞం, విజయ హోమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తిరుమలాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.