జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో కీలకమైన నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది...ప్రదాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భ�
మండలంలోని నాగిళ్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ఆదివారం తెలంగాణ భవన్ లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో �
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్స్టాండ్ లోపల, వెలుపల గల రెండు ఆటో స్టాండ్లను తొలగించాలన�
హైదరాబాద్లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్�
మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనక�
‘మీరంతా కలిసి పనిచేస్తే వికారాబాద్ జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా ఎగురుతదని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో వికారాబాద్ నియోజకవర్గం బంట్వారం, కోట్పల్ల�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా నాయకులకు సూచించారు. హైదరాబాద్లో కేటీఆర్ను ఆయన నివాసంలో బీఆర్ఎస్ కామారెడ్డ
విగ్రహావిష్కరణ అనంతరం సభావేదికపై ఆసీనులైన వెంటనే ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని పిలుపునివ్వడంతో వేదికపై ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహ సభకు హాజరైన ప్రజలు �
జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులన్నీ తీసుకున్నా..ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్మెన్ ఇష్టారాజ్యంతో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన షెడ్డును నేలమట్టం చేశాడు. షెడ్డు కూల్చకూడదంటే ల�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆదివారం ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు గ్రేటర్ గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకొనేలా భారీ ఎత్తున ప్లా�
నల్లగొండ పట్టణం గులాబీ వర్ణమైంది. వాడవాడనా గులాబీ జెండాలు, తోరణాలు రెపరెపలాడాయి. కేటీఆర్ దారిపొడవునా గులాబీ పూల వర్షం కురిసింది. మొత్తంగా కేటీఆర్ రైతు మహాధర్నా విజయవంతమైంది. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చి�
‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కుట్రలు, కుతంత్రాలతో కేసులు పెడుతున్నా బెదిరేది లేదు. సామాన్య కార్యకర్తలపై భూకబ్జాల పేరిట పెడుతున్న కేసులపై హైకోర్టుకు, అవసరమైతే సుప్రీం కోర్టుకె�