పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవడాన
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉండాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసుల సమావేశంలో నిర్ణయించారు. మూడు రాష్ర్టాల్లోని సరి�
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని..బీఆర్ఎస్ అభ్యర్థ్ధి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిప�
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులో ఉన్నందున కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా గ్రీవెన్స్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. కన్వీనర్గా జిల్లా సహకార అధికారి, డీఆర్డీవో, అసిస్టెంట్ ట్రెజరీ �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. శుక్రవారం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు సూర్యాపేట జిల్లా క�
పార్లమెంట్ ఎన్నికలు నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల్లో వాహన తనిఖీలు పకాగా చేపట్టాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అధికారులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు సరఫరాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం మోజర్ల సమీపంలోని జాతీయ రహదారి బుర్రవాగు స్టేజీపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహన
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 1500 అర్బన్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 1600 ఓటర్లు మించకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని, తనను గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువ�
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిధులు తెస్తానని, కరీంనగర్ను మరింత అభివృద్ధి చే
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్, పోలీసు, నోడల్ అధికారులకు విధులపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు వెంట అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట నిఘా ఉం చాలని, ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర శాఖల సిబ్బందితో టీమ్ వర్క్ చేయాలని ఎస్పీ ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్షిప్లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్ప
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తాచాటాలని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సు�