కేంద్రంలో బీజేపీ సర్కార్ పన్నిన ఎన్నికల జిమ్మిక్కు నగ్నంగా బయటపడిందా? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను �
నాగర్కర్నూల్కు తొలిసారిగా ప్రదాని మోదీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసికట్టు గా పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మ డి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబార్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారులు, ఉద్యోగులకు రెండు దశల్లో శిక్షణ �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల్లో 13 స్కీంలు వంద రోజుల్లో అమలుచేస్తామని హామీ ఇచ్చి శనివారంతో వంద�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 2 స్థానాల్లో బీఎస్పీ, 15 స్థానాల్లో బీఆర్ఎస్ కలిసి పోటీచేయాలని నిర్ణయిం
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ (BRS-BSP) కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయ
‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం. హస్తం పాలనలో గోస పడుతున్నాం’ అనే మాట తెలంగాణలోని ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్నది. అనతికాలంలోనే ‘కేసీఆర్ సర్కారే ఉండుంటే మాకు ఈ కష్టాలు ఉండకపోవు’ అనే చర్చ కూడా ప్
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు రెండు రాష్ర్టాల సరిహద్దుల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు తెల�
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జరగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్�
జహీరాబాద్ పార్లమెంట్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున బీబీ పాటిల్ ఎంపీగా గెలుపొందారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో గురు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ఎక్సైజ్ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ �