తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశ
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఫేస్బుక్, వాట్సాప్లే వేదికగా ఓటు వేయాలని పోటీదారులు అభ్యర్థిస్తున్నారు. అలాగే కొంతమంది గ్రూపు క్రియేట్ చేసి తమ నాయకులను ఎన్నుకోవాలని
ఎస్టీలు లేనిచోట సర్పంచ్ పదవిని ఆ వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. అదివారం మాజీ ఎంపీటీసీ చెనగోని శివగౌడ్తో పాటు మరి�
పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నర్సింహా రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్
Nalgonda | సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఉండాలని ఆమె భర్తను కిడ్నాప్ చేసి రోజంతా ఊర్లుతిప్పుతూ చిత్రహింసలు పెట్టారు.
Sarpanch Elections | బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది. నామినేషన్ వేయడానికి కారు తీసుకువస్తానని శనివా�
ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు చర్యలు చేపడుతున్నట్లు, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 27 నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రి య శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే తొలి రోజు ఓ మాదిరిగా, రెండో రోజు అష్టమి కావడంతో మందకొడ�
తొలి విడుత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగియడంతో పలుచోట్ల ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్లే గాకుండా పలుచోట్ల వార్డు మెంబర్లకు కూ�
పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. తొలివిడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు తొలి రోజు 3,242 నామినేషన్లు దాఖలు కాగా, రెండోరోజైన శుక�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకుగాను 28 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. గడువు ముగిసినా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వందుర్గూడ, గూడెం, నెల్కివెంకటాపూర్ పంచాయతీలు ఎన్నిక
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారంతో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే సాయం త్రం ఐదు గంటలకే నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా ఆ సమయానికే అభ్యర్థులు భారీగా తరలివచ్చి క్యూలో ని�