పంచాయతీ ఎన్నికల్లో గుర్తును పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేరొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే ప్రాధాన్య క్రమం ఉంటుంది.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల రాజకీ యం రసవత్తరంగా సాగుతున్నది. సర్పం చ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరుల�
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరులో న
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరిని కలిపాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచి ఎన్నికలు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నే�
Nominations | మునిపల్లి మండల కేంద్రమైన మునిపల్లితోపాటు, మండలం పరిధిలోని బుదేరా, కంకోల్, పెద్దచేల్మడ, పెద్దల్లోడి గ్రామాల్లో గల రైతు వేదికల వద్ద నామినేషన్లు వేసేందుకు సౌకర్యాలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధి�
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశ
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఫేస్బుక్, వాట్సాప్లే వేదికగా ఓటు వేయాలని పోటీదారులు అభ్యర్థిస్తున్నారు. అలాగే కొంతమంది గ్రూపు క్రియేట్ చేసి తమ నాయకులను ఎన్నుకోవాలని
ఎస్టీలు లేనిచోట సర్పంచ్ పదవిని ఆ వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. అదివారం మాజీ ఎంపీటీసీ చెనగోని శివగౌడ్తో పాటు మరి�
పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నర్సింహా రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్
Nalgonda | సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఉండాలని ఆమె భర్తను కిడ్నాప్ చేసి రోజంతా ఊర్లుతిప్పుతూ చిత్రహింసలు పెట్టారు.
Sarpanch Elections | బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది. నామినేషన్ వేయడానికి కారు తీసుకువస్తానని శనివా�
ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు చర్యలు చేపడుతున్నట్లు, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు.