Sarpanch Elections | ‘నేను ఎమ్మెల్యేను.. అధికారం మాచేతుల్లో ఉన్నది.. మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తది.. పోలింగ్ డబ్బాలో చూస్తా’ అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘
గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులను పరిశీలించా
Narayanapet | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తాళంకేరి, గురురావు లింగంపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ఆయా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్�
Congress Leaders | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నానా హంగామా చేస్తుండడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని పోలింగ్ అధికారులకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర�
వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకుని డ్రైవర్ను వేధింపులకు గురిచేశారు.
తెలంగాణ పల్లెసీమల్లో అభివృద్ధి పను లు పడకేశాయి. బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగ తి కార్యక్రమంతో అభివృద్ధి పథాన పరుగులు పెట్టిన గ్రామాలు ఇప్పుడు నిధుల్లేక నిర్వీర్యమవుతున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సానుభూతిపరురాలు శశ
పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో, కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యాలపై ఆ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర �
పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సీఎం రేవంత్రెడ్డి మాత్రం విజయోత్సవ సభల పేరిట ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ప్రజా�
పంచాయతీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీఆర్ఎస్పై ఉన్న అభిమానంతో కుటుంబం మొత్తం ఎన్నికల బరిలోకి దిగింది. దండేపల్లి పంచాయతీని ఎస్టీ జనరల్కు కేటాయి�
గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ సమయంలో ఒక్కో ఉద్యోగి నాలుగుచోట్ల శిక్షణకు హాజరుకావాల్సిందిగా విధులు కేటాయించిన జిల్లా అధికారులు ఏకంగా చనిపోయిన అంగన్వాడీ టీచర్కు ఓపీవో (అదర్ పోలింగ్