పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) అధికార టీఎంసీ (TMC) దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నది.
భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది.
పశ్చిమబెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోలింగ్ రోజున పెద్దఎత్తున హింసాత్మక (Violence) ఘటనలు చోటుచేసుకున్నా. భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది.
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. హుగ్లీలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఇంట్లోకి చొరబడ
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస�
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతి పట్టణంలో జియారుల్ మోల్లా అనే టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గురువారం రాత్రి ముషీరాబాద్ జిల్లా నబగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్థానిక ప్రాంత కార్యదర్శి హత్యకు గురయ్యారు.
West Bengal panchayat elections | పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికల వేడి.. ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు రగులుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. సోమవారం నామినేషన్లు వేయడానికి ప్రయత్నించిన పలువురిపై దాడులు జరిగ�
వీలైనంత త్వరలోనే భద్రాచలం, ఇతర గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. రిట్ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు
Odisha | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే బ్రహ్మాస్త్రం. ఓటుతోనే పాలకుల మెడలువంచి తమకు కావాల్సినవి జరిగేలా చేసుకోవచ్చు. అప్పటివరకు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా ఓట్లు వస్తున్నాయంటే
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఓ గ్రామం పలు గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. మద్యం, డబ్బుకు ఆశపడకుండా గ్రామాభివృద్ధికి కృషి చేసే వారికి సర్పంచ్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందుక�
భోపాల్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లిస్తేనే ఎన్నికల్లో పోటీకి అర్హులని పేర్కొంది. ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్న�