ఖమ్మం జిల్లాలోని ఇద్దరు కీలక మంత్రులకు గ్రామీణ ఓటర్లు షాక్ ఇచ్చారు. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమికి ప్రజలు జైకొట్టి జ�
Sircilla | రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 30 సర్పంచ్ స్థానాలకు గానూ 20 స్థానాలను గెలుచుకుంది. ఇక అధికారిక కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్గా పరిమిత
Sarpanch Elections | మహబూబ్నగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయ�
Sarpanch Elections | ఎవరు గెలిస్తే మనకేంటి.. మన దొడ్లో దూరితే చాలు.. అన్న చందగా ఉంది అధికార కాంగ్రెస్ నియోజకవర్గ నేతల పరిస్థితి. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల�
Sarpanch Elections | ఇప్పటికే పలువురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వార్నింగ్లు ఇవ్వగా.. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయొద్దని ప్రజలను బహిరంగంగా హెచ్చరించా
Panchayat Elections | జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ 84.33 శాతం నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
Sarpanch Elections | రెండో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 78 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా.. 38 స్థానా
BRS Supporters | మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం కొనసాగిన స్థానిక పంచాయతీ రెండో విడత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయ ఢంకా కొనసాగుతుంది.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు మోస పోయి, మరోసారి గోస పడవద్దని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ�
ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు.