గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు.. ఎన్నికలు జరిగే గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్�
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పత్రికల్లో ఒకేరోజు రెండు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం బంగారిగెడ్డ గ్రామం బీసీకి రిజర్వ్ చేసిన ఒక గ్రామ పంచాయతీ.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని జిల్లా అధికారులకు సూచించారు.
Panchayat Elections | శివ్వంపేట మండలంలోని మొత్తం 37 గ్రామపంచాయతీలు, 312 వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
Panchayat Elections | నల్గొండ జిల్లా అనుమల మండలం పేరూరులో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేయడానికి నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు అర్ధరాత్రి వరకు సాగాయి. చివరి రోజు అభ్యర్థులు నామినేషన్ల కేంద్రాలకు పోటెత్తెడంతో అర్ధరాత్రి వరకు అభ్యర్థులు క్యూలైన్లలో ఉండి నామ�
Sarpanch Elections | బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్తపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీస్స్టేషన్లో మంగళవారం చోటుచేసుకున్నది.
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి ఐదుగురు చొప్పున బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని వార్డు స్థానాల్లో మాత్రం అత్యధికంగా ముఖాముఖి పోటీయే నెలకొన్నది.
Sarpanch Elections | రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కొన్ని గ్రామాల్లో ఆయా సామాజికవర్గాల వారు లేనప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించడాన్ని తీవ్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం తుది విడత పంచాయతీ ఎన్నికల కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాల�
పంచాయతీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండగా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు కుల పెద్దలను క
సర్పంచ్ ఎన్నికలకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉండగా, బరిలో నిలిచిన అభ్యర్థులంతా కాసుల వేటలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా అధికార పార్టీ ఉన్నోళ్లకే పెద్దపీట వేసి, ఆది నుంచి కష్టపడ్డ వారికి మొండిచేయి చూపగా, వారంత�
ప్రభుత్వ అధికారుల తప్పిదం.. పట్టింపులేని తనంతో ఆ రెం డు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గతంలో నెల్కి వెంకటాపూర్లోనున్న వందుర్గూడను విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే