Jagtial : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మెట్పల్లి (Metpally) మండలంలో 9 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎనిమిది చోట్ల ఎన్నికయ్యారు.
Sangareddy : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంత్ సాగర్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. బీఆర్ఎస్ మద్దతు పలికిన బేగరి నర్సింలు(Begari Narsimlu) ఒకేఒక ఓటుతో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున�
Machareddy : మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆంజనేయులు బాబు యాదవ్ (Anjaneyulu Babu Yadav) గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన పదిమంది వార్డు సభ్యులుగా విజయం సాధించారు.
Panchayat Elections : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అధ్యర్థులు 31 మంది సర్పంచ్లుగా గెలుపొందారు.
Vemulawada : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మరణించిన వ్యక్తి గెలుపొందారు. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి (Cherla Murali) భారీ తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు.
G Ramchandra Reddy : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తోంది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు జయకేతనం ఎగురవేస్తుండగా.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Guntakandla Jagadish Reddy) తండ్రి గంటకండ్ల రామచంద్�
Panchayat Elections : తెలంగాణలో తొలి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా మొదటి దఫా ఎలక్షన్స్లో 84.28 పోలింగ్ నమోదైంది.
BRS Supporters | బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం పంచాయతీలో సర్పంచ్, వార్డు ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ ప్రమీలాగౌడ్ పిలుపు ని
BRS Supporters | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని మహమ్మాదాబాద్ మండలం ఎలకిచెరువు తండా బీఆర్ఎస్ మద్దతుదారుడు సోమ్లా సర్పంచ్గా విజయం సాధిం�
Polling Percentage | ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఏటూరు నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని 39 జీపీలలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Panchayat Polling | రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తయ్యింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకా
Manthani | తొలి విడుత పంచాయతీ ఎన్నికలు డివిజన్ పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నది.
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. మధ్యాహ్�