Panchayat Elections | జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ 84.33 శాతం నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
Sarpanch Elections | రెండో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 78 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా.. 38 స్థానా
BRS Supporters | మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం కొనసాగిన స్థానిక పంచాయతీ రెండో విడత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయ ఢంకా కొనసాగుతుంది.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు మోస పోయి, మరోసారి గోస పడవద్దని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ�
ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు.
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
పంచాయతీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం అపహాస్యమవుతున్నది. గుట్టుగా ఉండాల్సిన ఓటు బహిర్గతమవుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొదటి విడత పంచాయతీ ఎన్నికలో అధికారకాంగ్రెస్ పార్టీకి ఊహించని ఫలితాలు రావడంతో షాక్కు గురైంది. దీంతో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను నయానో, భయానో తమదారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట�
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు.
పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 13 : పెద్దపల్లి మండలంలోని రాంపల్లి (Rampally) గ్రామపంచాయతీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ పదవి కూడా ఏకగ్రీ
కారేపల్లి, డిసెంబర్ 13 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హలావత్ తారా ఉష (Tara Usha) విస్తృత ప్రచారం నిర్వహించారు.