పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Peddapalli | రెండేండ్ల కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్న సర్పంచ్ల ఎన్నికల సందడి పెద్దపల్లిలో మొదలైంది. ఈ మేరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Sarpanch Elections | స్థానిక సమరం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. రాజకీయ పార్టీల బీఫాములు అవసరం లేకున్నా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి అయిదుగురు ఆశావాహులు సర్పంచ్ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున�
Revanth Reddy | సీఎం రేవంత్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారా? సర్పంచ్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొనే జిల్లాల పర్యటనను ఖరారు చేశారా? అంటే ఇటు పార్టీ, అటు ప్ర భుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధాన మే వినిపిస్తు
Sarpanch Elections | ‘నన్ను సర్పంచ్ను చేయండి.. ఊరిలో ఊహించని అభివృద్ధి చేస్తా. సర్కారు ఇచ్చినా, ఇవ్వకున్నా.. తన సొంత ఖర్చులతో ఊరంతటికీ ఉపకారం చేస్తా’ అని ఎన్ఆర్ఐ అయిన ఆశావహుడైన సర్పంచ్ అభ్యర్థి తన సొంతూరి ప్రజలకు �
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసినట్టు తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 చొప్పున గుర్తులను కేటాయిం�
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు జోరందుకున్నది. శనివారం ఒక్కరోజే గడువు ఉండటంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలివిడత ఎన్నికల నిర్వహణ కోసం గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యద�
స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని బీసీ జేఏసీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను రద్దు చేసి జీవో 9ను పు�
BC Reservations : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలనే బీసీలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) హామీని అమలు చేసిన తర్వాతే ఎన్నికలు జరపాలని బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ (G. Niranjan) ప్రభు�
Panchayat Elections | సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు నామినేషన్ , పోలింగ్ కేంద్రాలను సీఐ దేవయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బడుగు బలహీనవర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు.. మహిళలకు కూడా ధోకా ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో చట్టబద్ధంగా వారికి 50 శాతం �
నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగానే పలుచోట్ల సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే వేలం ద్వారా మూడు జీపీలకు సర్పంచ్లను ఎన్నుకున్నారు. గద్వాల మండలం కొండపల్లిలో వేలం వే�