నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగానే పలుచోట్ల సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే వేలం ద్వారా మూడు జీపీలకు సర్పంచ్లను ఎన్నుకున్నారు. గద్వాల మండలం కొండపల్లిలో వేలం వే�
రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకున్నది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరందు నోటిఫికేషన్ జారీచేశారు. తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎ
పంచాయతీ ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.
DGP Shivdhar Reddy | పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదేశించారు.
Panchayat Elections |తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 17 శాతానికే పరిమితం చేయడంపై బీసీ, కుల సంఘాలు భగ్గుమన్నాయి. సర్కారు తీరుపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాయి.
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, 42 శాతం బీసీ కోటాతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను
జిల్లాలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండా�
బీసీలకు 42% రిజర్వేషన్లని చెప్పి అధికారంలోకి వచ్చి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో బీసీల కోటా 17 శాతానికే పరిమితం చేసిన ద్రోహి రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శిం
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు ధోకా జరిగింది. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల నాయకులు ఉద్యమిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిండా ముంచింది.