ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం తుది విడత పంచాయతీ ఎన్నికల కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాల�
పంచాయతీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండగా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు కుల పెద్దలను క
సర్పంచ్ ఎన్నికలకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉండగా, బరిలో నిలిచిన అభ్యర్థులంతా కాసుల వేటలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా అధికార పార్టీ ఉన్నోళ్లకే పెద్దపీట వేసి, ఆది నుంచి కష్టపడ్డ వారికి మొండిచేయి చూపగా, వారంత�
ప్రభుత్వ అధికారుల తప్పిదం.. పట్టింపులేని తనంతో ఆ రెం డు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గతంలో నెల్కి వెంకటాపూర్లోనున్న వందుర్గూడను విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే
పంచాయతీ ఎన్నికల్లో గుర్తును పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేరొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే ప్రాధాన్య క్రమం ఉంటుంది.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల రాజకీ యం రసవత్తరంగా సాగుతున్నది. సర్పం చ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరుల�
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరులో న
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరిని కలిపాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచి ఎన్నికలు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నే�
Nominations | మునిపల్లి మండల కేంద్రమైన మునిపల్లితోపాటు, మండలం పరిధిలోని బుదేరా, కంకోల్, పెద్దచేల్మడ, పెద్దల్లోడి గ్రామాల్లో గల రైతు వేదికల వద్ద నామినేషన్లు వేసేందుకు సౌకర్యాలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధి�
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశ
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఫేస్బుక్, వాట్సాప్లే వేదికగా ఓటు వేయాలని పోటీదారులు అభ్యర్థిస్తున్నారు. అలాగే కొంతమంది గ్రూపు క్రియేట్ చేసి తమ నాయకులను ఎన్నుకోవాలని
ఎస్టీలు లేనిచోట సర్పంచ్ పదవిని ఆ వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. అదివారం మాజీ ఎంపీటీసీ చెనగోని శివగౌడ్తో పాటు మరి�