అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని, నిధులను అందజేసి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
ప్రజల కోసం పగలు రాత్రి అనే తేడాలేకుండా అహర్నిశలు పనిచేస్తున్నామని ఎక్సైజ్, క్రీడాశాఖల మం త్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మున్
త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. “ఎన్నిక ల్లో గెలిపిస్తే ఐదేండ్లల్లో పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చే�
అక్టోబర్ 2 అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మాగాంధీ జయంతి.. కానీ ఇదే రోజున నడిగడ్డ ప్రజలకు వణుకు పుట్టింది. ఆనాడు రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయి కొన్ని జీవితాలే అతలాకుతలమ�
Minister KTR | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై అ
PM Modi | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్భాటంగా హామీలిచ్చిన మోదీ.. ఇప్పటికీ నెరవేర్చలేదు. పదేండ్ల తర్వాత ఇక్కడికి వస్తున్న సందర్భంగా 2014 ఏప్రిల్ 22న ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్లు పాలమూరుకు వస్తున్నారని, తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi) ఏ మొహం
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�
ఉమ్మడి పాలమూరు జిల్లా కవులు తమ కవిత్వాన్ని కొనియాడుతూ పంటపొలాలు సస్యశ్యామలమయ్యాయని.. ఆకలి చావులు, ఆత్మహత్యలు ఆగిపోయాయని.. వలసలు నిలిచిపోయాయని.. పంటలు సంపదతో తులతూగుతూ రైతుల జీవన ప్రమాణాలు పెరిగాయని తమ కవ�
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో శుభపరిణామం జరిగింది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల నికర జలాలు కేటాయించడాన్ని సవాలు చేస్�
వందేహం గణనాయకమ్'.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా’.. ‘గణపతి బొప్పా మోరియా’.. అన్న భక్తి పాటలు హోరెత్తాయి. సోమవారం చవితి సందర్భం గా మండపాల్లో వినాయకుడు కొలువుదీరాడు.