మహాకవులు పాల్కురికి సోమన, బమ్మెర పోతన, వాల్మీకి మహర్షి నడయాడిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలను మహబూబ్నగర్ జిల్లా వేముల పాఠశాల విద్యార్థులు సోమవారం సందర్శించారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఈనెల 18, 19వ తేదీల్లో సోషల్ వర్క్ విభాగం వారి ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ మానసిక చేయూత అందించడంలో ‘సంఘ సేవకుని పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు ని�
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. పాలమూరు బల్దియాలోని క్రిస్టియన్పల్లి పరిధిలోని సర్వేనెంబర్ 523లోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించారు. పోలీస్
పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం న్
Palamuru | కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు ఉన్నా సాగునీరు లేక నెర్రెలు వారిన నేలలు. పొట్టకూటి కోసం ఇతర రాష్ర్టాలకు వలసలు పోయే జనం. ఆకలి తీర్చేందుకు అంబలి, గంజి కేంద్రాలే గతి అయిన దౌర్భాగ్యం. గుక్కెడు తాగునీటికి కూడా �
మహబూబ్నగర్ జిల్లాను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, పలు వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచార�
ఉమ్మడి రాష్ట్రంలో 55ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, వారి పుణ్యమా అని పాలమూరును కరువుతో ఎడారిగా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. శనివారం జడ్చర్ల మం�
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్, నర్సింగాపూర్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు
CM KCR | ఒకేరోజు నాలుగు సభలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరును సుడిగాలిలా చుట్టేశారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట ప్రచార సభలు పాలమూరు గుండెచప్పుడును వినిపించాయి. భారీగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్ వ�