Congress | కాంగ్రెస్లో తాజాగా ఇద్దరి చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. పెద్దపల్లి రిజర్వుడ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తూ పారిశ్రామికవేత్త మన్నె జీవన్రెడ్డి మంగళ�
పాలమూరు మున్సిపాలిటీలో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. ఈనెల 27న జరిగే అవిశ్వా స తీర్మానం నెగ్గుతుందా!? వీగిపోనున్న దా..? అన్న ఉత్కంఠ నెలకొన్నది. దీంతో పట్టణం లో రాజకీయం రసవత్తరంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయస్థాయ�
పాలమూరు అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. దీంతో మున్సిపాలిటీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన అభివృద్ధి పనులన్నీ ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు చ�
మహాకవులు పాల్కురికి సోమన, బమ్మెర పోతన, వాల్మీకి మహర్షి నడయాడిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలను మహబూబ్నగర్ జిల్లా వేముల పాఠశాల విద్యార్థులు సోమవారం సందర్శించారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఈనెల 18, 19వ తేదీల్లో సోషల్ వర్క్ విభాగం వారి ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ మానసిక చేయూత అందించడంలో ‘సంఘ సేవకుని పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు ని�
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. పాలమూరు బల్దియాలోని క్రిస్టియన్పల్లి పరిధిలోని సర్వేనెంబర్ 523లోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించారు. పోలీస్
పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం న్