ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్�
తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక అధికారుల పెత్తనం కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ కార్యాలయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నది. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఎస్పీలు, రాయిచూర్ ఎస్పీలత�
MLC By Election | మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు త
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు సాధించేందుకు ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆద
మహబూబ్నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పా�
పాలమూరు విశ్వవిద్యాలయానికి పీఎం ఉషా (అంతకు ముందు ప్రధానమంత్రి ఉచ్ఛత్తల్ శిక్షా అభియాన్) రూసా (రాష్ట్రీయా ఉచ్ఛత్తర్ శిక్షా అభియాన్)తో పాటు మీరు పథకం ద్వారా రూ.100కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే యెన్నం శ్
సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఎదుగుదలను ఎవరూ ఆపలేరని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా అడుగులు వేయాలని సూచించారు.
Congress | కాంగ్రెస్లో తాజాగా ఇద్దరి చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. పెద్దపల్లి రిజర్వుడ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తూ పారిశ్రామికవేత్త మన్నె జీవన్రెడ్డి మంగళ�
పాలమూరు మున్సిపాలిటీలో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. ఈనెల 27న జరిగే అవిశ్వా స తీర్మానం నెగ్గుతుందా!? వీగిపోనున్న దా..? అన్న ఉత్కంఠ నెలకొన్నది. దీంతో పట్టణం లో రాజకీయం రసవత్తరంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయస్థాయ�
పాలమూరు అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. దీంతో మున్సిపాలిటీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన అభివృద్ధి పనులన్నీ ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు చ�