Palamuru | కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు ఉన్నా సాగునీరు లేక నెర్రెలు వారిన నేలలు. పొట్టకూటి కోసం ఇతర రాష్ర్టాలకు వలసలు పోయే జనం. ఆకలి తీర్చేందుకు అంబలి, గంజి కేంద్రాలే గతి అయిన దౌర్భాగ్యం. గుక్కెడు తాగునీటికి కూడా �
మహబూబ్నగర్ జిల్లాను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, పలు వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచార�
ఉమ్మడి రాష్ట్రంలో 55ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, వారి పుణ్యమా అని పాలమూరును కరువుతో ఎడారిగా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. శనివారం జడ్చర్ల మం�
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్, నర్సింగాపూర్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు
CM KCR | ఒకేరోజు నాలుగు సభలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరును సుడిగాలిలా చుట్టేశారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట ప్రచార సభలు పాలమూరు గుండెచప్పుడును వినిపించాయి. భారీగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్ వ�
CM KCR | కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
పాలమూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ తన రాజకీయ వారసుడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా రూ.రెండు కోట్లు ఖర్చు చేసి కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీయించారు. ఏకంగా థియేటర్ను కొనుగోలు చేసి జనాలకు ఉచితంగా సినిమ
గతంలో పాలమూరు పాటలు.. గుండెను పిండేసేవి. కథలు.. మనసును ద్రవింపజేసేవి. ఎండిన పొలాలు, వలస బతుకులు ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఇప్పుడు అదే కరువు సీమలో.. సిరుల దరువు మొదలైంది. తెలంగాణ రాకతో నాటి వెనుకబడిన జిల్లా ము�
Palamuru | దశాబ్దాలుగా ఇక్కడ తిష్ఠ వేసిన కరువు తెలంగాణ వచ్చాక పరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం.. పాలమూరు ప్రజలు కలలోనూ ఊహించని రీతిలో ఆ ప్రాంతం తీరుతెన్నులను మార్చేసింది. నేలంతా ఈనిందా అన్నట్టుగా లక్షలా�
బీజేపీకి బీటలు పడుతున్నాయి. మొదటి విడుతలో కొందరికే టికెట్లు కేటాయించగా.. సీట్లు దక్కని వారి లో అసమ్మతి జ్వాల రాజుకున్నది. ఇంకా రెండో విడుత ప్రకటించకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్లో హస్త రేఖలు చెదురుతుండగా.. కమలంలో కల్లోలం మొదల�
ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నదని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరును అద్భుతంగా త
ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో మ�
Palamuru | ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారం