CM KCR | కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
పాలమూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ తన రాజకీయ వారసుడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా రూ.రెండు కోట్లు ఖర్చు చేసి కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీయించారు. ఏకంగా థియేటర్ను కొనుగోలు చేసి జనాలకు ఉచితంగా సినిమ
గతంలో పాలమూరు పాటలు.. గుండెను పిండేసేవి. కథలు.. మనసును ద్రవింపజేసేవి. ఎండిన పొలాలు, వలస బతుకులు ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఇప్పుడు అదే కరువు సీమలో.. సిరుల దరువు మొదలైంది. తెలంగాణ రాకతో నాటి వెనుకబడిన జిల్లా ము�
Palamuru | దశాబ్దాలుగా ఇక్కడ తిష్ఠ వేసిన కరువు తెలంగాణ వచ్చాక పరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం.. పాలమూరు ప్రజలు కలలోనూ ఊహించని రీతిలో ఆ ప్రాంతం తీరుతెన్నులను మార్చేసింది. నేలంతా ఈనిందా అన్నట్టుగా లక్షలా�
బీజేపీకి బీటలు పడుతున్నాయి. మొదటి విడుతలో కొందరికే టికెట్లు కేటాయించగా.. సీట్లు దక్కని వారి లో అసమ్మతి జ్వాల రాజుకున్నది. ఇంకా రెండో విడుత ప్రకటించకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్లో హస్త రేఖలు చెదురుతుండగా.. కమలంలో కల్లోలం మొదల�
ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నదని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరును అద్భుతంగా త
ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో మ�
Palamuru | ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారం
అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని, నిధులను అందజేసి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
ప్రజల కోసం పగలు రాత్రి అనే తేడాలేకుండా అహర్నిశలు పనిచేస్తున్నామని ఎక్సైజ్, క్రీడాశాఖల మం త్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మున్
త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. “ఎన్నిక ల్లో గెలిపిస్తే ఐదేండ్లల్లో పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చే�
అక్టోబర్ 2 అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మాగాంధీ జయంతి.. కానీ ఇదే రోజున నడిగడ్డ ప్రజలకు వణుకు పుట్టింది. ఆనాడు రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయి కొన్ని జీవితాలే అతలాకుతలమ�