దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప�
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేయబోతున్నా
కాలగమనంలో ఎప్పుడోగానీ అద్భుతాలు చోటు చేసుకోవు. దశాబ్దాలు గడిస్తే గానీ అచ్చెరువొందే సందర్భాలు తారసపడవు. అలా సాక్షాత్కరించిన నిఖార్సైన నిజాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. ఈ చారిత్రక సత్యం తెలంగాణ పుర�
మాది నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలం, తాటికోలు గ్రామం. మా ఊరి ప్రజల తాగు, సాగు నీటికి ఊరిలోని వాగే జీవనాధారం. వాగు ఎండిపోతే ఊరు తల్లడిల్లేది. వాగు వెంబడున్న వ్యవసాయ బోర్ల ను ఈ కారుకు బందు పెట్టాలని గ్రామ పెద�
దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా, ఉమ్మడి పాలమూరు జిల్లాను కోనసీమలా మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శనివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాప�
2003 మార్చి 2న మహబూబ్నగర్ పట్టణంలోని టౌన్హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకా�
రంగారెడ్డి జిల్లా.. కృష్ణా బేసిన్లో 95 శాతం విస్తరించి ఉన్నా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నోచుకోని ప్రాంతమిది. 14 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి ఉన్నా.. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులే దిక్కు తప్ప ఒక్క మ�
తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునా
సమైక్య పాలకుల వివక్షతో సాగు, తాగునీటికి అల్లాడిన పాలమూరు గడ్డపై నేడు సీఎం కేసీఆర్ జల సంకల్పంతో నీటిసవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారు చేపట్టిన సమ్మిళిత చర్యల ఫలితంగా పాలమూరులో కరువు ఛాయలు కను�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ వద్ద వెట్న్న్రు ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాల
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తొలిదశలో తాగునీటి కోసం చేపట్టిన మెయిన్ ట్రంక్ పనులు పూర్తవడంతో ప్రధాన కాలువల తవ్వకానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ప్రధాన కాలువ పనులన్నీ ఉద్దండాప�
ఆనవాలుగా నిలిచిపోయింది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టును కుట్రపూరితంగానే తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో కట్టగా.. దాని ఆయకట్టుకే నీరందించలేని దుస్థితి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ దానిపైనే మరిన్ని ల
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దీంతో సుజల దృశ్యం ఆవిష్కృతం కానుం�