పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
Palamuru Rangareddy Project | పాలమూరు గడ్డపై అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
Minister Harish Rao | అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR) మంత్రి హరీశ్ �
దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప�
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేయబోతున్నా
కాలగమనంలో ఎప్పుడోగానీ అద్భుతాలు చోటు చేసుకోవు. దశాబ్దాలు గడిస్తే గానీ అచ్చెరువొందే సందర్భాలు తారసపడవు. అలా సాక్షాత్కరించిన నిఖార్సైన నిజాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. ఈ చారిత్రక సత్యం తెలంగాణ పుర�
మాది నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలం, తాటికోలు గ్రామం. మా ఊరి ప్రజల తాగు, సాగు నీటికి ఊరిలోని వాగే జీవనాధారం. వాగు ఎండిపోతే ఊరు తల్లడిల్లేది. వాగు వెంబడున్న వ్యవసాయ బోర్ల ను ఈ కారుకు బందు పెట్టాలని గ్రామ పెద�
దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా, ఉమ్మడి పాలమూరు జిల్లాను కోనసీమలా మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శనివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాప�
2003 మార్చి 2న మహబూబ్నగర్ పట్టణంలోని టౌన్హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకా�
రంగారెడ్డి జిల్లా.. కృష్ణా బేసిన్లో 95 శాతం విస్తరించి ఉన్నా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నోచుకోని ప్రాంతమిది. 14 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి ఉన్నా.. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులే దిక్కు తప్ప ఒక్క మ�
తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునా