సమైక్య పాలకుల వివక్షతో సాగు, తాగునీటికి అల్లాడిన పాలమూరు గడ్డపై నేడు సీఎం కేసీఆర్ జల సంకల్పంతో నీటిసవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారు చేపట్టిన సమ్మిళిత చర్యల ఫలితంగా పాలమూరులో కరువు ఛాయలు కను�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ వద్ద వెట్న్న్రు ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాల
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తొలిదశలో తాగునీటి కోసం చేపట్టిన మెయిన్ ట్రంక్ పనులు పూర్తవడంతో ప్రధాన కాలువల తవ్వకానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ప్రధాన కాలువ పనులన్నీ ఉద్దండాప�
ఆనవాలుగా నిలిచిపోయింది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టును కుట్రపూరితంగానే తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో కట్టగా.. దాని ఆయకట్టుకే నీరందించలేని దుస్థితి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ దానిపైనే మరిన్ని ల
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దీంతో సుజల దృశ్యం ఆవిష్కృతం కానుం�
పాలమూరు-రంగారెడ్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 2015లో సీఎం కేసీఆర్ కరివెన ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. పీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములున్న జిల్లా. అందులోనూ సారవంతమైన ఎర్ర, నల్లరేగడి భూములు. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క బీమ�
కృష్ణమ్మను తోడేందుకు ‘పాలమూరు’ శరవే‘గంగా’ సిద్ధమవుతున్నది. నీటి పంపింగ్ షురూ అయితే యాసంగి నాటికి ఎత్తిపోతల ఫలాలు రైతుల పొలాల్లో సాక్షాత్కారం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం తరహ
ఒక ప్రాజెక్టు మనుగడ, సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలకభూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90 శాతానికిపైగా వరద నైరుతి రుతుపవనాలవల్లే ఉంటుంది.
పాలమూరు సిగలో ‘తీగల’ మణిహారం వచ్చి చేరనున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీ
సమైక్య పాలనలో సాగునీరు లేక.. ఉపాధి దొరక్క.. మనుగడ సాగించే మార్గం కానరాక ఉమ్మడి పాలమూరు మొత్తం వలసబాట పట్టింది. తెలంగాణ బిడ్డలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనేక ఆకాశహర్మ్యాలకు తమ చెమటను ధారపోశారు. భారీ సాగునీ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ జలవిజయ పతాకం ఎగురుతున్నదని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. ‘ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుత
Palamuru Lift | తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డ