పాలమూరు-రంగారెడ్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 2015లో సీఎం కేసీఆర్ కరివెన ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. పీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములున్న జిల్లా. అందులోనూ సారవంతమైన ఎర్ర, నల్లరేగడి భూములు. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క బీమ�
కృష్ణమ్మను తోడేందుకు ‘పాలమూరు’ శరవే‘గంగా’ సిద్ధమవుతున్నది. నీటి పంపింగ్ షురూ అయితే యాసంగి నాటికి ఎత్తిపోతల ఫలాలు రైతుల పొలాల్లో సాక్షాత్కారం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం తరహ
ఒక ప్రాజెక్టు మనుగడ, సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలకభూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90 శాతానికిపైగా వరద నైరుతి రుతుపవనాలవల్లే ఉంటుంది.
పాలమూరు సిగలో ‘తీగల’ మణిహారం వచ్చి చేరనున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీ
సమైక్య పాలనలో సాగునీరు లేక.. ఉపాధి దొరక్క.. మనుగడ సాగించే మార్గం కానరాక ఉమ్మడి పాలమూరు మొత్తం వలసబాట పట్టింది. తెలంగాణ బిడ్డలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనేక ఆకాశహర్మ్యాలకు తమ చెమటను ధారపోశారు. భారీ సాగునీ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ జలవిజయ పతాకం ఎగురుతున్నదని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. ‘ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుత
Palamuru Lift | తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) డ్రై రన్కు సిద్ధమైంది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చిరకాల స్వప్నమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి (పీఆర్ఎల్ఐ) కావాల్సిన విద్యుత్తు వ్యవస్థలను సిద్ధం చేశామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభా
వచ్చే నెల 2 వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పాలమూ రు కలెక్టరేట్లో జాబ్మేళాకు సంబంధించిన
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప