CM KCR | నాగర్కర్నూల్ : ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా గంజి కేంద్రాలు ఉండేవి.. ఇప్పుడు ఆ గంజి కేంద్రాలు మాయం అయ్యాయి.. పంటల కొనుగోలు కేంద్రాలు ప్రత్యక్షం అయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర
Nagarkurnool | సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్న�
Palamuru | తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి విస్తీర్ణం చాలా తక్కువ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతులు పెరగటం వల్ల 2014 వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 లక్షల 18 వేల ఎకరాల విస్తీర్ణం 2022-23 న
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
Palamuru | కాంగ్రెస్ చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర పాలమూరు జిల్లాలో జనం లేక వెలవెలబోయింది. నేతల హడావిడి తప్పా.. కార్యకర్తలే కనిపించలేదు. జిల్లాలోకి యాత్ర అడుగుపెట్టగానే పార్టీ నేతల మధ్య విభేదాలు గుప్పుమన�
Palamuru | నీరు ప్రాథమిక అవసరం. జీవ మనుగడకు మూలం. దానిని ప్రతి ఒక్కరికీ అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ హక్కు. కానీ ఉమ్మడి పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్నగర్
కాంగ్రెస్ నాయకులు ఐదు దశాబ్దాలపాటు వివిధ దశల్లో అధికారాన్ని అనుభవించి తెలంగాణను విస్మరించడం వల్లే నాడు పాలమూరు వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులకు చిరునామాగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్�
ప్రస్తుత యాంత్రీకరణ జీవనవిధానంలో మనిషి అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా వంటలో వినియోగించే కల్తీనూనెలతో స్థూలకాయంతో పాటు గుండెజబ్బుల బారిన పడి ఆయుష్షును కోల్పోతున్నారు.
కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం�
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగి
Mahabubnagar |మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. ఇప్పుడున్న బల్దియాకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లోని 12 లక్షల ఎకరాలకు సాగునీరం దించేందుకు ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది. పీఆర్ఎల్ఐ కింద రిజర్వాయర్ల పనులు �
మహబూబ్నగర్ వేదికగా త్వరలో జాతీయస్థాయి సెయిలింగ్ చాంపియన్షిప్ నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన సెయిలర్లు ఈ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీ�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ
ఇక జెట్ స్పీడ్తో పాలమూరు ఎత్తిపోతల పనులు జరగనున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీని