సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో మహబూబ్నగర్-భూత్పూర్ రహదారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు ధర తక్కువగా ఉండగా.., నేడు గజం రూ.30 వేల వరకు పలుకుతున్నది.
రాష్ట్ర స్థాయి క్రీడలకు పాలమూరు వేదికగా మారిందని, ఇటీవల వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వరలో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
బాధలు తీర్చే సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఆరోప ణలు చేస్తే సహించమని, పాలమూరును బాగుచేసిన దైవం అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏది అడిగినా కాదనకుండా జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్నా
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జనసంద్రంగా మారింది.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో గులాబీమయమైంది.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది.. సీఎం కేసీఆర్ ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. నియోజకవర్గంలో వాగులపై చెక్డ్యాంలు నిర్మించి జలసిరులను ఆపిన వార్తలను చూసి సంబురపడ్డానని అన్నారు. అందరు ఇలా చెక్డ్యాంలు నిర్మిం�
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏ అధికారిక వ్యవస్థ ఆకాశం నుంచి ఊడిపడిందీ లేదు. మెకెన్సీ కన్సల్టెన్సీనో, ఏ అమెరికా, ఇజ్రాయెల్ టెక్నాలజీనో అరువు తెచ్చుకున్నదీ లేదు.
వేములవాడలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు శతజయంతి సందర్భంగా జరిగిన 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో మహబూబ్నగర్(పురుషుల విభాగం), నల్లగొండ(మహిళల విభాగం) జట్లు విజేతలుగా నిలిచాయి.
Minister Srinivas Goud | పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట�
జనాభా మేరకు వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం అ వసరమైన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర