ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో శాంతిభద్రతలు బాగుండ డం వల్లే ఇతర రాష్ర్టాల పోలీసులు మన పోలీసుల సహకారంతో నేరాలు కట్టడి చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు
సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో మహబూబ్నగర్-భూత్పూర్ రహదారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు ధర తక్కువగా ఉండగా.., నేడు గజం రూ.30 వేల వరకు పలుకుతున్నది.
రాష్ట్ర స్థాయి క్రీడలకు పాలమూరు వేదికగా మారిందని, ఇటీవల వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వరలో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
బాధలు తీర్చే సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఆరోప ణలు చేస్తే సహించమని, పాలమూరును బాగుచేసిన దైవం అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏది అడిగినా కాదనకుండా జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్నా
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జనసంద్రంగా మారింది.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో గులాబీమయమైంది.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది.. సీఎం కేసీఆర్ ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. నియోజకవర్గంలో వాగులపై చెక్డ్యాంలు నిర్మించి జలసిరులను ఆపిన వార్తలను చూసి సంబురపడ్డానని అన్నారు. అందరు ఇలా చెక్డ్యాంలు నిర్మిం�