యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మంగళవారం పీజీకే టెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన తలమానికంగా మారనున్నది. హైదరాబాద్కు దీటుగా కార్పొరేట్ తరహాలో భవన ని ర్మాణం చేపడుతున్నారు. రూ.270 కోట్ల వ్య యంతో ఆరు అంతస్తుల్లో నిర్�
దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ ఇండస్ట్రియ ల్ పార్కుకు విదేశాల కంపెనీలు క్యూ కడుతున్నాయని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ తమ కార్యాకలాపాలను
Palamuru | పొట్టకూటి కోసం తట్టాబుట్ట సర్దుకుని ముంబయి వంటి మ హానగరాలకు ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సులకు విరామం లభించిం ది. ఏటా 14 లక్షల మందిని వలసలకు తరలించే బస్సులు.. ఇప్పుడు ఎక్కేవాళ్లు లేక ఆగిపోయాయి. పూర్తి స్థాయిల
Dalit Bandhu | అణగారిన వర్గాల అభ్యున్నతిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలగన్నారు. అందుకోసం జీవితపర్యంతం కృషి చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఆయన కలలను సాకారం చేస్తున్న ఏకైక వ్యక్తి, శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్.
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికార దాహం కోసం బీజేపీ ఆరాట పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్ల 83లక్షలు మం
‘మాకు పొద్దున లేస్తే పాలమూరును ఎట్ల అభివృద్ధి చేయాలె.. ఇంకా ఏమేమి తీసుకురావాలే.. దేశంలోనే జిల్లాకు పేరు రావాలె.. ఇంకా ఏం చేస్తే బాగుంటదన్న ధ్యాస తప్పా వేరే ఊసే లేదు’ అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా�
పాలమూరు పట్టణం కొత్త రూపు సంతరించుకున్నది. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రూ.10 కోట్లతో చౌరస్తాల సుందరీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ చౌరస్
నాడు సమస్యలకు నిలయాలుగా ఉన్న ప్రాం తాలు నేడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ నుంచి వార్డు పర్యటనకు మంత్రి
ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో శాంతిభద్రతలు బాగుండ డం వల్లే ఇతర రాష్ర్టాల పోలీసులు మన పోలీసుల సహకారంతో నేరాలు కట్టడి చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు