తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏ అధికారిక వ్యవస్థ ఆకాశం నుంచి ఊడిపడిందీ లేదు. మెకెన్సీ కన్సల్టెన్సీనో, ఏ అమెరికా, ఇజ్రాయెల్ టెక్నాలజీనో అరువు తెచ్చుకున్నదీ లేదు.
వేములవాడలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు శతజయంతి సందర్భంగా జరిగిన 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో మహబూబ్నగర్(పురుషుల విభాగం), నల్లగొండ(మహిళల విభాగం) జట్లు విజేతలుగా నిలిచాయి.
Minister Srinivas Goud | పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట�
జనాభా మేరకు వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం అ వసరమైన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర
వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అందుకే అత్యధిక పంటలు పండించి దేశానికే అన్నంపెట్టే దిశగా తెలంగా�
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట్ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింద 30 మీటర్ల గుహ, అందులో రాళ్లపై రాతిచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని అంచనా వ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇండ్లల్లోకి వర్షపునీరు చేరింది. జిల్లా కేంద్రంలోన�
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సర్కార్ బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కొనసాగిస�
పాలమూరులో హీరోయిన్ కృతిశెట్టి సం దడి చేసింది. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె హాజరుకావడంతో పాలమూరు జనసందోహం అయింది. దీంతో మున్స
రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాలమూరును తీర్చిదిద్దాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో �
పాలమూరులో పర్చుకున్న పచ్చదనం 20 పార్కుల వరకు అభివృద్ధి రూ.కోట్లు వెచ్చించిన అధికారులు పెద్దలకు ఆహ్లాదం.. చిన్నారులకు వినోదం మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ ప్రశంసలు గుప్పించిన మంత్రి కేటీఆర్ పాలమూరులో పచ�
తరతరాలుగా అడవికే పరిమితమై అభివృద్ధికి ఆమడదూరాన ఉన్న చెంచు జాతి ప్రజల పునరుజ్జీవనానికి కేసీఆర్ పునాదులు వేస్తున్నారు. కొద్దిరోజుల కింద దట్టమైన నల్లమల అడివిలోకి 20 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేసి కొమ్మెనప�
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి వాగులపై చెక్ డ్యాంలను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మహబూబ్నగర్లోని చెరువులన్నీ నింపి, ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హన్వాడ మండలంలో సుడిగాలి