జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో గురువారం సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్బాల్ టోర్నీ కొనసాగింది. ఈ పోటీల్లో బాలుర విభాగంలో మహబూబ్నగర్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచింది. రన్నరప్గా ఖమ�
పసులుగాసుకుంట పాట రాసిండు. కూలి చేసుకుంట బాణీలు కట్టిండు. ఇటుకా ఇటుక పేర్చుకుంటనే అక్షరాలతో కవితలల్లిండు. సుతారి పనిలో ఎందరికో గూడుకట్టిండు. తనకు మాత్రం గూడు లేదు. తను రాసిన కవితలున్నయ్. అక్షరాలే అతని ఆస
ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టేందుకు గులాబీ దళం సిద్ధమైంది.
పాలమూరు జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూర�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర స్థాయి అండర్-19 బాలబాలికల బాస్కెట్బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం బాలికల విభాగం సెమీస్లో మహబూబ్నగర్ 28-26తో ఖమ్మంపై గెలువగా, మరో సెమీస్లో హైదరాబాద
జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523లో ఉన్న ఆదర్శనగర్లోకి మరోసారి బుల్డోజర్, బెంజ్ వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు వచ్చాయి. బుధవారం రెవెన్యూ అధికారులు కాలనీలో పర్యటించారు.
పంట దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, హనుమకొండ జిల్లాల్లో విషాదం నింపాయి.
ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట కూల్చివేతల కాండ సాగించిన కాంగ్రెస్ సర్కార్, ఇక జిల్లాల్లోనూ బుల్డోజర్లు
Uttam Kumar Reddy | ఈ సంవత్సరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.
కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి కారు’ పాలమూరులో సందడి చేసింది. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతున్నది.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దళితుడికి తీరని అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక మోతీనగర్లో దళితుడు ఎత్తపోల్ల వెంకట్రాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం స