Flood Warning: తావీ నదిలో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పాకిస్థాన్కు ఇండియా వార్నింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ హై కమీషన్కు అలర్ట్ అంశాన్ని చేరవేశారు. భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పాక
పాకిస్థాన్తో భవిష్యత్లో ఎలాంటి దైప్వాక్షిక సిరీస్లు ఉండవని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక పరిస్థితులు కొనసాగుతున్న వేళ తటస్థ వేదికల్లోనూ పాక్తో ద్వైపాక్షిక క్రీడా టోర్నీ�
Wasim Akram | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసిం అక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్కు ప్రచారం చేస్తున్న మాజీ బౌలర్పై సైబర్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. జూదం, బెట్టింగ్ యాప�
Pakistan: పాకిస్థాన్లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులోని బునేర్ జిల్లాలో సుమారు 350 మంది మరణించారు. ఇంకా 200 మంది మిస్సింగ్లో ఉన్నారు.
Asia Cup | ఆసియా కప్లో భారత్ను చిత్తుచేస్తామని పాకిస్తాన్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ పేర్కొన్నాడు. సెప్టెంబర్ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగనున్నది. సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్
Asia Cup 2025 : ఫామ్లేమితో తంటాలు పడుతున్న పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. ఆసియాకప్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించిన స్క్వాడ్లో మాజీ సారథులు బాబర్ ఆజం (Babar Azam), మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan)లకు చోటు దక్కలేద�
పాకిస్థాన్ తదుపరి అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) బాధ్యతలు చేపట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న ఆసిఫ్ అలీ జర్దారీని తొలగిస్తారని, ఆయన స్థానంలో ము
పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఎట్టకేలకు చార్జిషీట్ నమోదైంది. మూడు నెలల దర్యాప్తు అనంతరం ఆమె గూఢచర్యానికి పాల్పడిందనడానికి బలమైన ఆ
Hyderabad | బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగు చూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని పాకిస్తాన్ యువకుడు ఫహద్ ప్రేమించాడు.
MEA | భారత్పై విషం కక్కుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్న పాకిస్తాన్కు చెందిన నేతలు, అధికారులకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి దుస్సాహసానికి దిగినా హానికర పరిణామాలుంటాయని విదేశాంగ శాఖ తీవ్రంగ
సొంతగడ్డపై పాకిస్థాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆ జట్టు.. పాక్పై 202 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి