పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంలో శనివారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాల్లో పాల్గొనేందుకు
PAK vs AFG | పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (PAK vs AFG) దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఇక తెరపడింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందు పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ల దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు (Pak-Afghan Clashes) తెరపడింది. ఇరు మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరగిన చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకరించాయి. ఈ�
మహిళల వన్డే ప్రపంచకప్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు వరుణుడు తీవ్ర అంతరాయం కల్గించడంతో 25 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాలేదు.
ఉత్తర ప్రదేశ్లోని సరోజినీ నగర్లో ఉన్న బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల తొలి బ్యాచ్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఆవిష్కరించారు.
PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారు. పాకిస్తాన్ దాడుల్లో ముగ్గురు అమాయక క్రికెటర్లు సహా ఎనిమిది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ముక్కోణపు సిరీస్ను షెడ్యూ�
అఫ్ఘానిస్థాన్పై (Afghanistan) పాకిస్థాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్, అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్లో దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల�
అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు (Pak Afghan Clashes) కొనసాగుతున్నాయి. ఈ నెల 14న తాలిబన్ సైనిక స్థావరాలపై పాక్ సైన్యం పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో తాలిబన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగడంతో సరి�
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జొహొర్ (మలేషియా) వేదికగా జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్లో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్ తరఫున అరిజీత్ సింగ్ (43 వ నిమిషంలో), సౌరభ్�
గాజా శాంతి ప్రణాళికను వ్యతిరేకిస్తూ గడచిన ఐదు రోజులుగా నిరసనలు చేపడుతున్న తెహ్రీక్-ఎ-లబ్బాయిక్(టీఎల్పీ) అనే రాజకీయ పార్టీ కార్యకర్తలపై పాక్ పోలీసులు జరిపిన కాల్పులలో 250 మందికి పైగా కార్యకర్తలు, నాయక�
అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ రెండేండ్లుగా కొనసాగిస్తున్న గాజా యుద్ధానికి తెరపడుతున్న సమయంలోనే ఇటు దక్షిణాసియాలో పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి.
పాకిస్థాన్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టు పాక్తో జరుగుతున్న టెస్టులో రెండో రోజు 216/6తో నిలిచింది. రియాన్ రికెల్టన్ (71), టోని డి జ