Parvathaneni Harish: ఫిత్నా అల్ హిందుస్తాన్ ఉగ్ర సంస్థ విధ్వంసం సృష్టిస్తున్నట్లు యూఎన్లో పాకిస్థాన్ ఆరోపించింది. దీనికి భారత్ కౌంటర్ ఇచ్చింది. పొరుగు దేశాన్ని బద్నాం చేయడం పాకిస్థాన్కు అలవాటైందని భారత �
SIPRI Report: కొత్త తరహా అణ్వాయుధ డెలివరీ వ్యవస్థలను ఇండియా, పాక్ దేశాలు అభివృద్ధి చేసినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. బాలిస్టిక్ క్షిపణులకు వార్హెడ్స్ను అమర్చే సామర్థ్యాన్ని కూడా ఆ దేశాలు పెం�
అండర్-18 ఆసియాకప్ ఫైనల్లోకి యువ భారత్ దూసుకెళ్లింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో యువభారత్ 5-3 తేడాతో పాకిస్థాన్పై ఉత్కంఠ విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో పాక్ 4 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 158 పరుగుల లక�
Shehbaz Sharif : ఇండియాకు, పాకిస్తాన్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఎప్పుడూ ట్రంప్న�
UNSC : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. భద్రతా మండలిలో పాకిస్తాన్ సభ్యత్వం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించిన ఓటింగ్ ఈ నెల 3న జరిగింది.
పాకిస్థాన్లో సైనికులతో వెళ్తున్న రైలుపై కారుతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 24 మంది మరణించగా, డజన్ల మంది గాయపడ్డారు. బలోచిస్థాన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టాలోని చమన్ ప
Pakistan : పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 24 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం, బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టాలోని చమాన్ పాతక్ రైల్వే స్టేషన్ పరిధి
Amit Shah : దేశంలోకి భూమార్గం ద్వారా అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దుల్ని ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ పరిధిలోకి మార్చనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్
Punjab Police: పంజాబ్ పోలీసులు పఠాన్కోట్లో భారీ ఆపరేషన్ చేపట్టారు. గూఢచర్యం కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ ఆర్మీ, పారామిలిటరీ దళాల కదిలికలకు చెందిన అత్యంత సున్నిత సమచారాన్న�
2019 పుల్వామా దాడి సూత్రధారుల్లో ఒకరైన హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ముజఫరాబాద్లో ఈ ఘట న జరిగింది.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్లో పాకిస్థాన్ను 2-0తో వైట్వాష్ చేసింది. లెఫ్మార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (6/120) కెరీర్లో 18వ సారి ఐదు వికెట్ల ప్రదర్శ
Pakistan : భారత్లోని రెండు వైమానిక స్థావరాలపై దాడి చేశామని పాక్ సైనికాధికారి ఒకరు వెల్లడించాడు. అయితే, అతడు చెబుతున్నట్లుగా అసలు ఇండియాలోని ఆ ప్రదేశాల్లో ఎయిర్బేస్లే లేవని తేలింది. దీంతో అతడిని నెటిజన్లు