పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరిక చేశారు. ఆయన శుక్రవారం రాజస్థాన్లోని అనూప్గఢ్ ఆర్మీ పోస్ట్ వద్ద మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకోవాలని, లేదంటే భౌగోళి
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కొట్టిపారేశారు. అవన్నీ పాకిస్థాన్ అల్�
Operation Sindoor: పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16, జే-17 యుద్ధ విమానాలను ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చివేసినట్లు భారతీయ వైమానిక దళ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్
Rajnath Singh | పాకిస్థాన్ సర్ క్రీక్ ప్రాంతంలో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, చరిత్రతో పాటు భౌగోళికంగా రూపురేఖలు మారిపోయేలా గట్టి సమాధానం ఇస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
PoK unrest | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ సైన్యం (Pak Army) జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మరో ఇద్దరు మరణించారు.
Saeed Ajmal | పాకిస్తాన్లో క్రికెట్ నిర్వహణ, పాలన తీరును ఆ దేశ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బయటపెట్టాడు. 2009 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి ప్లేయర్స్కు ఇచ్చిన హామీ నెరవేరలేదని వెల్లడించా
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు తమపై స్లెడ్జింగ్కు దిగినా వారికి విజయంతోనే బుద్ధి చెప్పామని భారత క్రికెటర్ తిలక్ వర్మ అన్నాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి అసాధారణ బ్యా�
Powerful Explosio | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు (Powerful Explosio) సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని క్వెట్టా (Quetta)లో జరిగిన ఈ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో గతంలో ఎన్నడూ లేని రీతిలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. పీవోకేవ్యాప్తంగా సోమవారం ఆవామీ యాక్షన్ కమిటీ(ఏఏసీ) అధ్వర్యంలో నిరసన ప్రదర్శ
ఆట కంటే ఆటేతర విషయాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కప్ ముగింపు కూడా వివాదాస్పదం అయింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హోరాహోరీగా ముగిసిన ఫైనల్ అనంతరం విజేతల (టీమ్ఇండియా)కు అందజేయాల్సిన ట్రోఫీ ప్రధానోత
Chiranjeevi | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్పై ఘన విజయం సాధించి, చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
పదిహేను రోజుల వ్యవధిలో దాయాది పాకిస్థాన్తో ముచ్చటగా మూడోసారి జరిగిన పోరులో భారత్దే పైచేయి. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగిన టీమ్ఇండియా.. ఆదివారం చిరకాల ప్రత్యరితో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఆసియా కప్�