PoK unrest | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ సైన్యం (Pak Army) జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మరో ఇద్దరు మరణించారు.
Saeed Ajmal | పాకిస్తాన్లో క్రికెట్ నిర్వహణ, పాలన తీరును ఆ దేశ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బయటపెట్టాడు. 2009 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి ప్లేయర్స్కు ఇచ్చిన హామీ నెరవేరలేదని వెల్లడించా
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు తమపై స్లెడ్జింగ్కు దిగినా వారికి విజయంతోనే బుద్ధి చెప్పామని భారత క్రికెటర్ తిలక్ వర్మ అన్నాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి అసాధారణ బ్యా�
Powerful Explosio | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు (Powerful Explosio) సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని క్వెట్టా (Quetta)లో జరిగిన ఈ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో గతంలో ఎన్నడూ లేని రీతిలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. పీవోకేవ్యాప్తంగా సోమవారం ఆవామీ యాక్షన్ కమిటీ(ఏఏసీ) అధ్వర్యంలో నిరసన ప్రదర్శ
ఆట కంటే ఆటేతర విషయాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కప్ ముగింపు కూడా వివాదాస్పదం అయింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హోరాహోరీగా ముగిసిన ఫైనల్ అనంతరం విజేతల (టీమ్ఇండియా)కు అందజేయాల్సిన ట్రోఫీ ప్రధానోత
Chiranjeevi | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్పై ఘన విజయం సాధించి, చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
పదిహేను రోజుల వ్యవధిలో దాయాది పాకిస్థాన్తో ముచ్చటగా మూడోసారి జరిగిన పోరులో భారత్దే పైచేయి. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగిన టీమ్ఇండియా.. ఆదివారం చిరకాల ప్రత్యరితో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఆసియా కప్�
IND vs PAK Final | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్వింగ్ ఆ
Ind Vs Pak | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చారు. భారత జట్టు బ్యాటింగ్లో బలంగా ఉందన్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పటివరక�
ఆసియాకప్లో దాయాదులు భారత్, పాకిస్థాన్ పోరుకు సర్వం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గ�
ఉగ్రవాదమే కేంద్రంగా పాకిస్థాన్ విదేశాంగ విధానం ఉందని భారత్ విమర్శించింది. ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో ఉగ్రవాదాన్ని కీర్తించడం ద్వారా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్తో సంబంధాలున్నాయని, అంతేకాకుండా ఆయ న మన పొరుగు దేశాల్లో చేసి�