Pakistan : పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారుల్ని కాల్చి చంపడాన్ని పాక్ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఆందోళనకారులు ఇండియాలాగే తమ దేశానికి శతృవులు వంటి వారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా
Justin Greaves: పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో.. వెస్టిండీస్ బౌలర్ జస్టిన్ గ్రీవ్స్ సత్తా చాటాడు. అతను వరుసగా అయిదు ఓవర్లు వేసి.. అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆ ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా �
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పౌర హక్కుల ఉద్యమం ఉధృతమవుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ టారిఫ్లు, హక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్) స�
Rajnath Singh | రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీవోకే (POK) పైన మినహా పాకిస్థాన్తో భవిష్యత్తులో మరే అంశంపైన చర్చలు ఉండవని అన్నారు. భారత్ ఇన్నోవే�
ఆసియా గేమ్స్లో భారత క్రికెట్ జట్లు (మెన్స్, ఉమెన్స్) నేరుగా క్వార్టర్స్ నుంచే బరిలోకి దిగనున్నాయి. ఇరు విభాగాల్లోనూ డిఫెండింగ్ చాంపియన్లుగా ఉన్న భారత్.. వరుసగా రెండో స్వర్ణం కోసం బరిలోకి దిగనుంది.
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టై 1100 రోజులు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయన తనయుడు కాసిం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని, ఈ విషయంలో ప్రపంచం �
Pakistan : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హెచ్ఐవీ అంతరించే దశకు చేరుకుంటుంటే పాకిస్తాన్లో మాత్రం విజృంభిస్తోంది. తాజాగా పాకిస్తాన్లోని అతిపెద్ద పట్టణమైన కరాచీలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య పెరిగింది. �
US attacks : ఇరాన్పై అమెరికా దాడి చేస్తుంటే.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. తాజాగా బహ్రెయిన్, కువైట్ దేశాలపై దాడులకు పాల్పడ్డట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గ�
పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ము కశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు పాకిస్థాన్ భారీ కాల్పులు జరిపింది.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. వివిధ డిమాండ్ల సాధనకు గత 40 రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్నా.. పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందినా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆందో�
PoK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో.. ‘ది జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)’ ఉద్యమాన్ని మరింత
పాకిస్థాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతి చెందడంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ఈ ప్రాంత రాజధాని ముజఫరాబాద్�