US-Iran Talks : ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు వేదికగా నిలిచిన ఇస్లామాబాద్లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక ప్రపంచం ముందు పాకిస్తాన్ అవమానం పాలైంది.
Noida Protests : వేతనాల పెంపు కోరుతూ ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనల వెనుక భారీ కుట్ర, ప్లానింగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నా
US-Iran talks: అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్లో రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆ వేదిక వద్దనుకుంటే, జెనీవాలో ఆ టాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సీజ్ఫైర్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మ�
పశ్చిమాసియా యుద్ధం వేళ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి భారీ సైనిక, రక్షణ మద్దతు లభించింది. భారీ ఎత్తున సైనిక బలగాలను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంప�
Pak Terrorism | ప్రపంచ దేశాల్లో ఉగ్రవాద దాడులు (Terror Attacks), ఉగ్రవాద దాడుల కారణంగా సంభవిస్తున్న మరణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. పాకిస్థాన్ (Pakistan) లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. 'గ్లోబల్ టెర్రరిజం
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు ముందు ఇస్లామాబాద్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలకు ఆహ్వానం పలికిన సందర్భంగా పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ తన వస్త్రధారణలో మార్పుతో అందరి దృష్టిని ఆకర్షించార�
Asim Munir | యుద్ధంతో ఉద్రిక్తతలు పెంచిన అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ నేతలు ఆ దేశానికి చేరుకున్నారు. అయితే పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కాకుం
US-Iran talks | పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు (Peace talks) జరుగనున్నాయి. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) బృందం తాజాగా ఇ�
High Alert | అమెరికా-ఇరాన్ (USA-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మాత్రం ముగిసిపోలేదు. కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ (Israel).. లెబనాన్ (Lebanon) పై దాడులు చ�
Pakistan | పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పాలని ఓవైపు పాకిస్థాన్(Pakistan )వేదికగా చర్చలు జరుగుతుంటే మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్(Khawaja Asif) చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Dhurandhar 2 | భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శనతో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే దాదాపు రూ.1700 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, త్వరలోనే రూ.1800 కోట్
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదికగా మారింది. ఈ తరుణంలో ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి రీవెన్ అజార్ పాకిస్థాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ను