T20 World Cup 2026 | వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. ఈ మెగా టోర్నీ కోసం సన్నహాలు మొదలయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. నివేదికల ప్రకారం.. టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుం�
Arms Racket Busted | అంతర్జాతీయ అక్రమ ఆయుధ స్మగ్లింగ్ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధం ఉన్న ఆయుధ సిండికేట్ గుట్టు రట్టు చేశారు. చైనా, టర్కీలో తయారైన ఆయుధాలు
భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మంగళవారం హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశం పూర్తి అప
భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి మరోసారి బట్టబయలైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ నాయకుడే బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఉగ్రవాద సంస్థలు భారత్లోని ఎర్రకోట న
ICC U19 WC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వచ్చే అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ను బుధవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే-నమీబియా వేదికగా జరుగన్నది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి
ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులకు పాకిస్థాన్ 50 లక్షల డాలర్లు(రూ. 44.34 కోట్లు) చెల్లింపులు (భారత్ కన్నా మూడు రెట్లు అధి�
మన దేశంలోని పంజాబ్కు చెందిన సరబ్జిత్ కౌర్ (52) పాకిస్థాన్లో అదృశ్యమయ్యారు. ఆమె మరికొందరితో కలిసి పాక్లోని గురుద్వారాల సందర్శన కోసం వెళ్లారు. ఆమెతోపాటు వెళ్లినవారు ఈ నెల 13న తిరిగి భారత్కు వచ్చేశారు.
woman goes missing in Pak | పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్కు తిరి�
పాకిస్థాన్ సుప్రీంకోర్టు శుక్రవారం అందరు న్యాయమూర్తుల సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణలపై నిరసన తెలుపుతూ సుప్రీంకోర్టులోని ఇద్దరు జడ్జీలు రాజీనామా చేశారు.
సాధారణంగా సైనిక తిరుగుబాటు జరిగితే వీధుల్లోకి ట్యాంకులు వస్తాయి. ప్రధాన అధికార కేంద్రాలను సైనికులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆపై సైనిక నియంత మీడియా ముందుకువచ్చి దేశంలో అరాచకం ప్రబలిందని, దానిని నియంత్�
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు ఆ దేశాన్ని వీడొద్దని, షెడ్యూల్ ముగిసేంతవరకూ అక్కడే ఉండాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దా�