Multi Starrer | ‘ధురంధర్ 2’ ఘన విజయం తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి, రికార్డుల సునామీ సృష్టించడంతో ఆయన తదుపరి ప్రా�
Virat Kohli | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన స్పై థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలైనప్పటి నుంచి కలెక్ష�
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ భద్రతపై
Pakistan | పాకిస్థాన్లో పేడ పన్ను దెబ్బకు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బయో గ్యాస్ కార్యక్రమం కోసం ‘సుత్రా పంజాబ్' పేరుతో పంజాబ్ సీఎం మర్యం నవాజ్ ప్రతి బర్రెకు దాని యజమాని రోజుకు రూ.30 పన్నుగా చెల్లించా�
India : ఆపరేషన్ సిందూర్, సర్జికల్స్ స్ట్రైక్స్తోనే ఖంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే.. తాము మాత్రం సుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తుంది.
ఇస్లామాబాద్లో అమెరికా అధికారులను కలుసుకోవడం తనకు ఇష్టం లేదని మధ్యవర్తులకు ఇరాన్ స్పష్టం చేయడమే కాక, అమెరికా డిమాండ్లు ఎంతమాత్రం అంగీకరించదగినవి కావని స్పష్టం చేసింది.
Middle East war : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్కు యూఏఈ షాకిచ్చింది. తమ దగ్గర తీసుకున్న అప్పును పూర్తిగా, అది కూడా వెంటనే చెల్లించాలని కోరింది. దీంతో ఈ నెలలోనే యూఏఈ అప్పు తీర్చేందుకు పాక్ సిద్ధమైంది.
Iran War : అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ తమ గగనతలంలో కూల్చిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉంటారు. వారిలో ఒకరిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి.
Iran War : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఒకవైపు భీకర యుద్ధం కొనసాగుతుంటే, మరోవైపు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి.
Petrol Price | పెట్రోల్ ధరలను భారీగా పెంచిన మరుసటి రోజే పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో లీటర్ పెట్రోల్పై పాకిస్థాన్ రూ.80 మేర తగ్గించింది. ఈ మేరకు పాక్ ప్రధాని
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం పెట్రో ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ ధరలను 43 శాతం, హైస్పీడ్ డీజిల్ ధరలను 50 శాతం పెంచింది.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం త్వరలో ఆవులు, బర్రెలు పెంచుకోవడంపై పన్ను వేసే అవకాశం ఉన్నది. స్థానిక వార్త పత్రిక డైలీ టైమ్స్ కథనం ప్రకారం మరియం నవాజ్ సర్కారు ప్రతి పశువుకూ రోజుకు 30 పాకి�
Rajnath Singh : భారత్పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్