Pakistan Gurdwara: సిక్కు మైనార్టీలను రక్షించడంలో పాకిస్థాన్ విఫలమైనట్లు బీజేపీ నేత అమిత్ మాల్వీయా ఆరోపించారు. పాక్లో గురుద్వారా కూల్చివేత ఘటనను ఆ పార్టీ ఖండించింది. ఈ ఘటన పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్�
ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి, సంప్రదింపులు, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా పటిష్టమైన, నిరంతర చర్యలు తీసుకోవాలని భారత్, పాకిస్థాన్లకు చెందిన పలువుర�
Narendra Modi : ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చూడాలని, చర్చలు జరపాలని, గతంలోలాగా ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించాలని కోరుతూ.. ఇండియా, పాకిస్తాన్లకు చెందిన 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ ప్రధ
Afgan vs Pak | పాకిస్థాన్ (Pakistan), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. పాకిస్థాన్ భూభాగంపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ (Talibans) దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. పాకిస్థాన్లోని బలూచిస్థ�
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు మంగళవారం నాటకీయ మలుపు తీసుకుంది. పీవోకే పాకిస్థాన్లో భాగమే కాదంటూ నిరసనకారులు ప్రకటించారు. ఈ ప్రాంతానికి అత్యవసర ఆహార పదార్థాల నిలిపివేత�
Indus Waters : పాకిస్తాన్కు సింధు నది నీళ్లు ఇవ్వకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ను భారీ దెబ్బకొట్టింది. భారత సరిహద్దులోని పాక్ ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ను పాక�
AFG vs PAK | అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ (US, Iran) దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్న పాకిస్థాన్ (Pakistan).. తన సొంత సరిహద్దుల్లో మాత్రం అఫ్గానిస్థాన్ (Afghanistan) పై భీకర దాడుల�
Pakistan: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ వద్ద పాక్ భద్రతా దళాలు ఆదివారం గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ తర్వాత మిలిటెంట్ స్థావరాలు, రహస్య ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఆ దాడుల్లో సు�
Karachi blast : తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్.. భారత్పై దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన పేలుళ్లకు, ఇండియాకు సంబంధం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ప్రచారాన్ని భారత్ ఖండ�
Terrorists | పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi) లో శనివారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. నగరంలోని సింధ్ రేంజర్ల (Sindh Rangers) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలు�
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు మరోసారి దుమ్మురేపింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 7-1తో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించి మూడు రోజుల వ్యవధిలో ఆ జట్టుపై వరుసగా రెండో విజయాన్ని నమోదు�
పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ అప్పులు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఏప్రిల్ నెలలోనే రూ.1.4 ట్రిలియన్ల మేర పెరగడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.81.93 ట్రిలియన్లకు చేరాయని ‘బిజినెస్ రికార్డర్' న�
earthquake | ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లో భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.
Shoaib Akhtar : పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదంలో చిక్కుకున్నాడు. షోయబ్ సోదరుడు షాహిబ్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హాజరవ్వడం సంచలనంగా
Earthquakes | పాకిస్థాన్లో(Pakista) వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్లో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన కొద్ది గంటలకే శనివారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింద�