CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్తో కొత్త తరహా యుద్ధాన్ని జరిపినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. ఆ దాడుల సమయంలో పాకిస్థాన్ను అన్ని రకాలుగా దెబ్బతీసినట్లు ఆయన చెప్పారు.
Pak-Saudi defence pact | దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై భారత్ (India) తాజాగా స్పందించింది.
ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య ఆసక్తికర పోరు జరిగింది. బుధవారం నాటకీయ పరిణామాల మధ్య నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో పాక్ 41 పరుగుల తేడాతో యూఏఈపై చెమ�
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేక వాటిని ఉత్పత్తి చేస్తున్న ప్రధాన దేశాలలో భారత్, చైనా, పాకిస్థాన్ అఫ్గానిస్థాన్తోసహా 23 దేశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Asia Cup 2025 : పాక్ జట్టు దుబాయ్ క్రికెట్ స్టేడియంకు బయలుదేరి వెళ్లింది. గంట పాటు మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్లు పీసీబీ చెప్పింది. అయితే యూఏఈతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్గానే ఉన్నది.
Asia Cup | ఆసియా కప్లో యూఏఈతో జరగాల్సిన చివరి గ్రూప్ దశ మ్యాచ్ను పాకిస్తాన్ జట్టు బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జియో న్యూస్ కథనం వెల్లడించింది. ఇటీవల మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్త�
ఖతార్లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవలసిన చర�
ఆసియా కప్లో ఆదివారం భారత్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు తమకు హ్యాండ్షేక్ ఇవ్వలేదని, దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చేస్తూ అతడిని తొలగించాలని ఐసీసీ గడపతొక్కిన పాకిస్థాన్�
Andy Pycroft: ఆసియాకప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. పాక్తో మ్యాచ్ జరిగిన సమయంలో భారత క్రికెటర్లు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. ఈ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది మే 7న భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో మురిద్కేలోని లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయం మార్కజ్ తాయిబా పూర్తిగా ధ్వంసమైంది.
ఆసియా కప్లో ఆదివారం భారత్ క్రికెట జట్టు దుబాయ్లో పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం పట్ల దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు చోట్ల భారత్ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేయగా, పహల్గాం దాడి త
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్పై ఘన విజయం సాధించింది.