Karachi blast : తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్.. భారత్పై దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన పేలుళ్లకు, ఇండియాకు సంబంధం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ప్రచారాన్ని భారత్ ఖండ�
Terrorists | పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi) లో శనివారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. నగరంలోని సింధ్ రేంజర్ల (Sindh Rangers) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలు�
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు మరోసారి దుమ్మురేపింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 7-1తో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించి మూడు రోజుల వ్యవధిలో ఆ జట్టుపై వరుసగా రెండో విజయాన్ని నమోదు�
పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ అప్పులు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఏప్రిల్ నెలలోనే రూ.1.4 ట్రిలియన్ల మేర పెరగడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.81.93 ట్రిలియన్లకు చేరాయని ‘బిజినెస్ రికార్డర్' న�
earthquake | ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లో భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.
Shoaib Akhtar : పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదంలో చిక్కుకున్నాడు. షోయబ్ సోదరుడు షాహిబ్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హాజరవ్వడం సంచలనంగా
Earthquakes | పాకిస్థాన్లో(Pakista) వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్లో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన కొద్ది గంటలకే శనివారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింద�
పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ ఆరుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అయితే ఆ అమర జవాన్ల పేర్లను ఇవాళ కేంద్రం వెల్లడించింది. ఆ సైనికుల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో రాయనున్నారు. స�
Ind vs China | భారత (India) సైనిక ఆధునికీకరణ కొత్త దశకు చేరుకుంటోంది. ఒకప్పుడు ప్రధానంగా పాకిస్థాన్ (Pakistan) ను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలను రూపొందించిన భారత్.. ఇప్పుడు చైనా (China) నుంచి ఎదురవుతున్న సవాళ్లపై మరింత దృష
ఎయిరిండియా విమానమొకటి దారితప్పి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9.18 గంటలకు అమృత్సర్కు బయలుదేరిన ఏఐ-479 విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి ప�
Ind vs Pak | భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతం (Bay of Bengal) లో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం (Pakistan Navy) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైనా (China) సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్
మహిళల టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత�
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం రానున్న 24 గంటల్లో ఖరారవుతుందని పాకిస్థాన్ ప్రకటించిన అనంతరం ఇరాన్ దానికి భిన్నంగా ఆదివారం ఎలాంటి సంతకాల కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేసింది.