Dhurandhar 2 | భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం రాస్తూ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా �
Dhurandhar 2 | రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’ సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, టాప్ రికార్డులను సైతం దాటేస్తుం�
US Iran Ceasefire | ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణ (సీజ్ ఫైర్)ను పొడిగిస్తున్నట్లు ప్రకటించా�
Donald Trump : ఇస్లామాబాద్లో ఇరాన్తో జరిగే రెండో విడత చర్చల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కానీ, లేక వర్చువల్గా కానీ ఆయన ఆ చర్చలకు హాజరయ్యే అవ�
JD Vance: ఇరాన్తో జరిగే రెండో విడత చర్చల్లో పాల్గోనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఆయనతో పాటు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ కూడా వెళ్తారు. ఇక మీడియా రిపోర్టర
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో మాట్లాడి చర్చల కొనసాగింపు ఆవశ్యతను వివరించారు.
Indian devotees | పాకిస్థాన్ (Pakistan) లోని పవిత్ర క్షేత్రాలను సందర్శించాలనుకున్న 92 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. ఖల్సా సజ్నా దివస్ వేడుకల్లో భాగంగా గురుద్వారా పంజా సాహిబ్ (Gurudwara Panja Sahib) ను దర్శిం�
Pahalgam attack : పహల్గాం దాడి జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
తెలంగాణ విభజన అంశాన్ని భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి రాష్ట్ర రవాణా, బీస�
MP Tejasvi Surya: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశవిభజనతో పోల్చారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటీషర్లు దేశాన్ని విభజించిన దాని కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ను విడగొట్టారన్నారు. రాజ్యాంగ సవరణ బి�
Terrorists | పంజాబ్ పోలీసులు (Pujab Police) తాజాగా ఉగ్ర కుట్రను భగ్నంచేశారు. పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తో సంబంధాలున్న ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్ల�
Health tips | మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..? మీ జీవక్రియారేటు పూర్తిగా మందగించిందా..? డైట్ పాటించినా వెయిట్ మాత్రం కంట్రోల్ కావడం లేదా..? బరువు తగ్గడం అనేది మీకు ఓ పరిష్కారంలేని సమస్యగా మారిపోయిందా..? అయితే ఇక�
Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో మరోసారి అలజడి సృష్టించడం కోసం పాకిస్థాన్ (Pakistan) భారీ కుట్రకు తెరలేపింది. సుమారు 800 మంది ఉగ్రవాదుల (Terrorists) ను భారత్లోకి పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. పాకిస్థాన్ నిఘా సం�
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పంద చర్చలు ముగియలేదని, పాకిస్థాన్ వేదికగా రెండో విడత చర్చలు రెండ్రోజుల్లో జరుగుతాయని అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని మంగళవారం �