US attacks : ఇరాన్పై అమెరికా దాడి చేస్తుంటే.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. తాజాగా బహ్రెయిన్, కువైట్ దేశాలపై దాడులకు పాల్పడ్డట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గ�
పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ము కశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు పాకిస్థాన్ భారీ కాల్పులు జరిపింది.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. వివిధ డిమాండ్ల సాధనకు గత 40 రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్నా.. పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందినా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆందో�
PoK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో.. ‘ది జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)’ ఉద్యమాన్ని మరింత
పాకిస్థాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతి చెందడంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ఈ ప్రాంత రాజధాని ముజఫరాబాద్�
Dhurandhar | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్’ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, జపాన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఆరంభాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ ఫ్�
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 48 గంటల్లోగా తమ 38 డిమాండ్లపై చర్య తీసుకోకుంటే భారీగా తుది దశ నిరసనలు చేపడుతామని జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ లీగ్ (జేఏఏసీ) పాక్ �
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మళ్లీ ఆ జట్టును నడిపించబోతున్నాడు. మూడేండ్ల క్రితం సారథ్య పగ్గాలు కోల్పోయిన బాబర్.. తన స్థానంలో నియమితుడైన షాన్ మసూద్ చేతి నుంచే మళ్లీ టెస్టు కెప్టెన్సీని దక
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న పౌర తిరుగుబాటు 27వ రోజుకు చేరుకున్నది. తీవ్రమవుతున్న ప్రభుత్వ అణచివేత, సాయుధ పారామిలిటరీ చర్యలు, కాల్పుల వ్యూహాలను ధిక్కరిస్తూ, పాకిస్థాన్ పాలన నుంచి విముక్�
Pakistan : స్వాతంత్రం తమ హక్కు అని, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం కోరుకుంటున్నామని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని పౌరులు నినదిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతకాలంగా పాక్ ఆక్ర�
Pakistan terrorists: పాకిస్థాన్కు చెందిన 23 మందిని.. యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఇవాళ ప్రకటన చేసింది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా, ద రెసిస్టెన్స్ ఫ్రం�
పాకిస్థాన్లోని వేదకాలపు నాటి తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న పరిరక్షణ పనులపై ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం యునెస్కో హెచ్చరించింది. ఈ పురాతన కట్టడాల సంరక్షణ పనుల్లో సిమెంట్ వాడటమే కాక, ఇతర ఆధునిక �
Pakistan : పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్�