ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులకు పాకిస్థాన్ 50 లక్షల డాలర్లు(రూ. 44.34 కోట్లు) చెల్లింపులు (భారత్ కన్నా మూడు రెట్లు అధి�
మన దేశంలోని పంజాబ్కు చెందిన సరబ్జిత్ కౌర్ (52) పాకిస్థాన్లో అదృశ్యమయ్యారు. ఆమె మరికొందరితో కలిసి పాక్లోని గురుద్వారాల సందర్శన కోసం వెళ్లారు. ఆమెతోపాటు వెళ్లినవారు ఈ నెల 13న తిరిగి భారత్కు వచ్చేశారు.
woman goes missing in Pak | పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్కు తిరి�
పాకిస్థాన్ సుప్రీంకోర్టు శుక్రవారం అందరు న్యాయమూర్తుల సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణలపై నిరసన తెలుపుతూ సుప్రీంకోర్టులోని ఇద్దరు జడ్జీలు రాజీనామా చేశారు.
సాధారణంగా సైనిక తిరుగుబాటు జరిగితే వీధుల్లోకి ట్యాంకులు వస్తాయి. ప్రధాన అధికార కేంద్రాలను సైనికులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆపై సైనిక నియంత మీడియా ముందుకువచ్చి దేశంలో అరాచకం ప్రబలిందని, దానిని నియంత్�
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు ఆ దేశాన్ని వీడొద్దని, షెడ్యూల్ ముగిసేంతవరకూ అక్కడే ఉండాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దా�
Khawaja Asif | పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు.
T20 Tri Series | పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. త్వరలో జరుగనున్న ట్రై సిరీస్కు సైతం ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల
భారత్లో ఉగ్రదాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. స్వయంగా ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆధ్వర్యంలో భారత్పై ఉగ్ర దాడులకు ఎస్ 1 అనే రహస్య యూనిట్ �
IND vs PAK |అంతర్జాతీయ క్రికెట్ అభిమానులలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ పండగలాంటి ఉత్సాహం కనిపిస్తుంది . కానీ రాబోయే 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆ రసవత్తర పోరు చూడటం అసాధ్యం అని అంటున్నారు.
పాకిస్థాన్ ఆహార సంక్షోభం అంచుకు చేరింది. ఆ దేశంలో గోధుమ పిండికి తీవ్ర కటకట ఏర్పడింది. జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండిలలో దీని కొరత తీవ్రంగా ఉంది. పంజాబ్ ఆహార శాఖ రావల్పిండి, ఇస్లామాబాద్ల్లోని మిల�
పాకిస్థాన్ త్వరలోనే ఫీల్డ్ మార్షల్ దేశంగా అవతరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న అసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలు కల్పించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పాకిస్�