పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి తహతహలాడుతున్నారని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖాన్ ఆ�
Spying | పాక్ (Pakistan) కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే.
Mahavatar Narasimha | భారీ హీరోలు లేరు… పెద్దగా మార్కెటింగ్ లేదు… ప్రమోషన్స్ హడావుడి ఏదీ లేదు. అయినా బాక్సాఫీస్ను శాసించి, ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించి, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన యానిమేటెడ్ సినిమాగా �
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారని, కాని ఏకాంత కారాగారవాసంలో మానసిక చిత్రవధను ఆయన అనుభవిస్తున్నారని ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ మంగళవారం రావల్పిండిలోని అదియాలా జైలులో ఇమ�
దిత్వా తుఫాన్తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది.
IND Vs Pak | దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. పొరుగుదేశానికి సహాయం అందించడంలో భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మానవ సహాయాన్ని అందిస్తున్నది. అయితే, పాక్ సైతం శ్రీలంకకు సహాయం చ
పాకిస్థానీ పౌరులకు వీసాల జారీని యూఏఈ నిలిపేసింది. అత్యధిక పాకిస్థానీలు ఈ గల్ఫ్ దేశానికి వెళ్లి నేరాల్లో భాగస్వాములవుతున్నారనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో మరణించినట్లు వదంతులు వ్యాపించిన నేపథ్యంలో రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల ఉద్రిక్తతలు చోటుచేసుకున్న మరుసటి రోజున ఆయన ఆరోగ్యంపై జైలు పాలనా యంత్రాంగ
Imran Khan | మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత హత్యకు గురయ్యారంటూ ప్రచారం జరుగుతున్నది. జైలులో ఉన్న ఆయనను హింసించి చంపారని.. నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రకు పాల్పడ�
WTC Points Table | గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ 0-2 తేడాతో వైట్వాష్కు గురైంది. దాంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న సింధ్ ప్రాంతం తిరిగి భారత్లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో ద�
Sensitive Naval Data Leaked To Pak | ఒక వ్యక్తి షిప్యార్డ్లో పని చేస్తున్నాడు. భారతీయ నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు లీక్ చేశాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో అతడితోపాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసు�