US-Pak | దాయాది దేశం పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్కు కొన్ని ఆయుధాలు, సామగ్రి సరఫరా చ
భారత్, అఫ్గాన్ సంబంధాలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) భారత్లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర వి
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపింది. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ను తయారుచేస్తున్నది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి అసందర్భ ప్రేలాపనలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో తప్ప భారతదేశం ఎన్నడూ ఐక్యంగా లేదంటూ ఆయన నిరాధార వ్యాఖ్యలు చేశారు.
మహిళల ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదుచేసింది. కొలంబో వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కంగారూలు 107 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తుచే�
Jaffar Express | పాకిస్థాన్ (Pakistan)లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) మరోసారి రెచ్చిపోయింది. జాఫర్ ఎక్స్ప్రెస్ (Jaffar Express)ను లక్ష్యంగా చేసుకొని భీకర దాడికి పాల్పడింది.
Rare Earth Minerals: అమెరికా, పాకిస్థాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది. అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది అమెరికా. ఖనిజాలకు చెందిన తొలి షిప్మెంట్ జరిగింది. పాకిస్థాన్ షిప్మెంట్ చేసిన ఖనిజాల్లో యాంటిమో
అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగో ఆదివారం పాకిస్థాన్కు భారత్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో భారత పురుషుల జట్టు మూడుసార్లూ పాకిస్థాన్ జట్టును చిత్తుచేయగా తాజాగా అమ్మాయిలూ ఆ
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలను నిలిపివేయకపోతే పాకిస్థాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెడతామని భారత ఆర్మీ చీఫ్ చేసిన హెచ్చరికపై పాకిస్థాన్ స్పందించింది. భవిష్యత్తులో తమపై సైనిక దాడులకు పాల్పడితే �
Russia | పాకిస్థాన్ (Pakistan) యుద్ధ విమానాల (Fighter Jets) కోసం రష్యా (Russia) జెట్ ఇంజిన్ల (Engines) ను సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను మాస్కో (Mascow) కొట్టి పారేసింది. ఆ దేశంతో అలాంటి ఒప్పందం తాము చేసుకోలేదని రష్యా ప్రభుత్వ వర్గా�
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఆసియాకప్ చిరస్మరణీయ విజయం మరిచిపోకముందే భారత్..స్వదేశంలో టెస్టు పోరాటం మొదలుపెట్టింది. ఆసియాకప్ గెలిచిన మూడు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్తో తొలి టెస్టుకు సిద్ధమైం