భారత్లోని ఎర్రకోట సమీపంలో జరిగిన దాడిలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పర్యవేక్షణ బృందం వెల్లడించింది. ఈ మేరకు ఆ బృందం తన 37వ �
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తొలిసారి ప్రవేశపెట్టిన వేలం ప్రక్రియలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారీ ధరను దక్కించుకున్నాడు. ఈ సీజన్ నుంచి 8 జట్లతో నిర్వహించబోయే ఈ టోర్నీలోకి
UN Report | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద స�
మెగా టోర్నీలో తొలి మ్యాచ్ను అతికష్టమ్మీద గెలిచిన పాకిస్థాన్.. రెండో మ్యాచ్లో మాత్రం రాణించింది. గత టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో తమకు ఓటమి రుచి చూపించిన యూఎస్ఏపై ప్రతీకారం తీర్చుకుంటూ ఆ జట్టుపై 32 పరుగుల త�
Ind vs Pak | టీ20 వరల్డ్ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది . చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ పోరు గత �
టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై అనిశ్చితి కొనసా..గుతూనే ఉంది. ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లబోయే (మ్యాచ్ రైద్దెతే) ఆస్కారమున్న నేపథ్యంలో ఐసీసీ ఈ మ్యాచ్ను ఎలాగైన నిర్వహి�
Pakistan Cricket Board: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మ్యాచ్ను ఆడబోమని పాకిస్థాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ను ఆడాలంటే కొన్ని షరతులు పెట్టింది. ఐసీసీకి ఆ షరతులన�
Chenab dam : పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారత్కు చాలా మేలు చేసింది.
Islamisation : అమెరికాలోని పలు నగరాల్లో పెరిగిపోతున్న ఇస్లామైజేషన్పై అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత నగరమైన డల్లాస్ తనకు పాకిస్తాన్లా అనిపిస్తోందని రిపబ్లికన్ నేత బ�