పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ ఆరుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అయితే ఆ అమర జవాన్ల పేర్లను ఇవాళ కేంద్రం వెల్లడించింది. ఆ సైనికుల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో రాయనున్నారు. స�
Ind vs China | భారత (India) సైనిక ఆధునికీకరణ కొత్త దశకు చేరుకుంటోంది. ఒకప్పుడు ప్రధానంగా పాకిస్థాన్ (Pakistan) ను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలను రూపొందించిన భారత్.. ఇప్పుడు చైనా (China) నుంచి ఎదురవుతున్న సవాళ్లపై మరింత దృష
ఎయిరిండియా విమానమొకటి దారితప్పి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9.18 గంటలకు అమృత్సర్కు బయలుదేరిన ఏఐ-479 విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి ప�
Ind vs Pak | భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతం (Bay of Bengal) లో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం (Pakistan Navy) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైనా (China) సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్
మహిళల టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత�
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం రానున్న 24 గంటల్లో ఖరారవుతుందని పాకిస్థాన్ ప్రకటించిన అనంతరం ఇరాన్ దానికి భిన్నంగా ఆదివారం ఎలాంటి సంతకాల కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేసింది.
US-Iran : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్, అమెరికా మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పాకిస్తా�
Pakistan submarine | చైనా (China) నిర్మించిన హంగోర్ క్లాస్ (Hangor class) జలాంతర్గామి పాకిస్థాన్కు చేరింది. అది తాజాగా కరాచీ రేవు (Karachi Port) కు చేరుకుంది. అది డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్మెరైన్. అలాంటివి మొత్తం 8 జలాంతర్గాములను పా
Pakistan Submarine: పాకిస్థాన్ అమ్ములపొదిలోకి కొత్త జలాంతర్గామి వచ్చి చేరింది. హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్ను చైనాతో కలిసి ఆ దేశం సంయుక్తంగా నిర్మించింది. గురువారం కరాచీ పోర్టుకు ఆ సబ్మెరైన్ చేరుకున్న�
Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు ఆగడం లేదు. నిరసనకారులకు, పాక్ ఆర్మీకి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 16 మంది మరణించగా, 37 మందికి పైగా �
అఫ్ఘానిస్థాన్పై పాకిస్థాన్ సైనిక దళాలు జరిపిన దాడుల్లో 11 మంది చిన్నారులు సహా 13 మంది నిద్రలోనే మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని కాబుల్లోని తాలిబన్ ప్రభుత్వం బుధవారం ఆరోపించింది.
Afghanistan: పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్పై అటాక్ చేసింది. ఆ దాడిలో సుమారు 13 మంది మృతిచెందారు. దీంట్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఖోస్త్, కునార్, పక్తికా ప్రావిన్సులపై అటాక్ జరిగి