పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న 24 ఏండ్ల హైదర్.. మాంచెస్టర్లో ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డట్టు గ్రేటర్ మాంచెస్టర్ పోల�
ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 7 దాకా బీహార్లోని రాజ్గిర్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ హాకీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. భద్రతా కారణాల రీత్యా ఈ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్థాన్ హాకీ
Sawalkot Project | పాక్కు భారత్ గట్టి షాక్ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతున్నది. దాంతో పాకిస్తాన్కు భారత్ అడ్డుకట్ట వేయనుంది.
మిత్ర దేశం అంటూనే భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 25 శాతం సుంకాలతోపాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్తో (Pakista
భారతదేశపు సార్వభౌమాధికారంపై ఇతర దేశాలకు ఎటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు
పాకిస్థాన్తో మిలిటరీ ఆపరేషన్ విజయవంతంగా జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Rajnath Singh: పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులకు తామేమీ తలొగ్గమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం నిర్మూలన అంశంలో పాకిస్థాన్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్న
Amit Shah: అన్ని ఆయుధాలు కోల్పోయిన తర్వాత, గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్ సరెండర్ అయినట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం
Jai Shankar : 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) అంశంపై సోమవారం సభలో చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (Jai Shankar) మాట్లాడుతూ.. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదని తేల్చి చెప్పారు.
Asia Cup 2025 : ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన హాంకాంగ్ (Hong Kong) కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాకివ్వాలనుకున్న ఆ జట్టు ఉపఖండానికి చెందిన మాజీ క్రికెటర్ను హెడ్కోచ్ను నియమ�
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.