ఆసియా కప్లో ఆదివారం భారత్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు తమకు హ్యాండ్షేక్ ఇవ్వలేదని, దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చేస్తూ అతడిని తొలగించాలని ఐసీసీ గడపతొక్కిన పాకిస్థాన్�
Andy Pycroft: ఆసియాకప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. పాక్తో మ్యాచ్ జరిగిన సమయంలో భారత క్రికెటర్లు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. ఈ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది మే 7న భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో మురిద్కేలోని లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయం మార్కజ్ తాయిబా పూర్తిగా ధ్వంసమైంది.
ఆసియా కప్లో ఆదివారం భారత్ క్రికెట జట్టు దుబాయ్లో పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం పట్ల దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు చోట్ల భారత్ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేయగా, పహల్గాం దాడి త
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్పై ఘన విజయం సాధించింది.
క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతాయి.
Asia Cup | దుబాయి వేదికగా ఆసియాకప్ మొదలైంది. టోర్నీలో పాకిస్తాన్ ఇప్పటి వరకు మ్యాచ్ ఆడకముందే ఆ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా గాయపడ్డాడు. సల్మాన్ మెడ కండరాలతో బాధపడుతున్నాడని.. దాంతో
India Vs Pakistan : ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను సుప్రీం
UNHRC | జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 60వ సెషన్ 5వ సమావేశంలో పాకిస్తాన్, సింగపూర్ దేశాలకు భారత్ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని.. ఎవరి నుంచి నేర్చుకో�
Pakistan Spying: దేశ ప్రజలపై పాకిస్థాన్ నిఘా పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా స్పైయింగ్ చేస్తోంది. చైనా నిర్మించిన ఇంటర్నెట్ ఫైర్వాల్ ద్వారా పాకిస్తాన్లో సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని ఆ
Blast At Cricket Stadium | వాయువ్య పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు చనిపోగా.. చాలామంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Virender Sehwag : సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ పాక్పై రెచ్చిపోయిన ఆడిన ఆటగాళ్లను చూశాం. వీళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా ఒకరు. అది కూడా ఉపవాసం ఉంటూనే శత్రుదేశంపై వీరూ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు.
చైనాతో భారత్ బంధం బలపడుతున్న వేళ పాకిస్థాన్కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ)లో భాగమైన మెయిన్ లైన్-1(ఎంఎల్�
Nur Khan Base | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో దెబ్బతిన్న ఆ ఎయిర్బేస్లను పాక్ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది.