Asia Cup 2025 : పాక్ జట్టు దుబాయ్ క్రికెట్ స్టేడియంకు బయలుదేరి వెళ్లింది. గంట పాటు మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్లు పీసీబీ చెప్పింది. అయితే యూఏఈతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్గానే ఉన్నది.
Asia Cup | ఆసియా కప్లో యూఏఈతో జరగాల్సిన చివరి గ్రూప్ దశ మ్యాచ్ను పాకిస్తాన్ జట్టు బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జియో న్యూస్ కథనం వెల్లడించింది. ఇటీవల మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్త�
ఖతార్లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవలసిన చర�
ఆసియా కప్లో ఆదివారం భారత్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు తమకు హ్యాండ్షేక్ ఇవ్వలేదని, దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చేస్తూ అతడిని తొలగించాలని ఐసీసీ గడపతొక్కిన పాకిస్థాన్�
Andy Pycroft: ఆసియాకప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. పాక్తో మ్యాచ్ జరిగిన సమయంలో భారత క్రికెటర్లు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. ఈ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది మే 7న భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో మురిద్కేలోని లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయం మార్కజ్ తాయిబా పూర్తిగా ధ్వంసమైంది.
ఆసియా కప్లో ఆదివారం భారత్ క్రికెట జట్టు దుబాయ్లో పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం పట్ల దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు చోట్ల భారత్ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేయగా, పహల్గాం దాడి త
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్పై ఘన విజయం సాధించింది.
క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతాయి.
Asia Cup | దుబాయి వేదికగా ఆసియాకప్ మొదలైంది. టోర్నీలో పాకిస్తాన్ ఇప్పటి వరకు మ్యాచ్ ఆడకముందే ఆ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా గాయపడ్డాడు. సల్మాన్ మెడ కండరాలతో బాధపడుతున్నాడని.. దాంతో
India Vs Pakistan : ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను సుప్రీం
UNHRC | జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 60వ సెషన్ 5వ సమావేశంలో పాకిస్తాన్, సింగపూర్ దేశాలకు భారత్ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని.. ఎవరి నుంచి నేర్చుకో�
Pakistan Spying: దేశ ప్రజలపై పాకిస్థాన్ నిఘా పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా స్పైయింగ్ చేస్తోంది. చైనా నిర్మించిన ఇంటర్నెట్ ఫైర్వాల్ ద్వారా పాకిస్తాన్లో సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని ఆ