Jaishankar | దాయాది దేశం పాకిస్తాన్ను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మరోసారి హెచ్చరించారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ తిరిగి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడదన్నారు.
Indus Waters Treaty: సింధూ జలాల ఒప్పందం రద్దు అంశంపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. ఇప్పటికే ఇండియాకు నాలుగు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది.
భారత్కు చెందిన మూడు రఫేల్, ఒక ఎస్యూ-30, ఒక మిరాజ్ 2000, ఒక మిగ్-29 యుద్ధ విమానాన్ని, ఒక డ్రోన్ను తమ సైన్యం కూల్చేసిందని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ �
PM Modi: పెహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేసిన మానవత్వంపై, కశ్మీరీలపై పాకిస్థాన్ దాడి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాక�
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేయటంలో మోదీ సర్కార్ వైఫల్యం మరోసారి బయటపడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్ర నిరోధక కమిటీకి వైస్-చైర్గా పాక్ ఎంపికైంది.
భారత ఇన్ఫ్లూయెన్సర్లు పాకిస్థాన్లో ప్రయాణించేందుకు అవసరమైన సాయం చేసిన వ్యక్తిని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కింద పనిచేస్తూ లాహోర్లో ‘జైయానా ట్రావెల్ అండ్ టూరిజం’ పేర�
Earthquakes | పొరుగుదేశం పాకిస్థాన్ను వరుస భూకంపాలు (Earthquakes) వణికిస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi)లో 48 గంటల్లో ఏకంగా 20కిపైగా భూ ప్రకంపనలు (20 mild earthquakes) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ 9 పాకిస్థానీ యుద్ధ విమానాలు కూలినట్లు ఓ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. వీటిల్లో ఆరు జెట్స్, ఓ సర్వియలెన్స్ ఎయిర్క్రాఫ్ట్, ఓ సీ130 హెరిక్యూల్స్ ట్రాన్స్పోర్టు విమానం ఉన్న�
CDS | ఉగ్రవాదం (Terrorism) విషయంలో పాకిస్థాన్ (Pakistan) తీరుపై భారత ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (CDS)’ అనిల్ చౌహాన్ (Anil Chouhan) తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాకిస్థాన్ ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
TikTok star: 17 ఏళ్ల అమ్మాయి సానా యూసుఫ్.. పాకిస్థాన్లో హత్యకు గురైంది. ఇస్లామాబాద్లోని తన ఇంట్లోనే ఆమెను కాల్చి చంపారు. ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తే ఆ టిక్టాక్ స్టార్ను హతమార్చినట్లు తెలుస్తోంది.
Jail Break: పాకిస్థాన్లో మాలిర్ జిల్లా జైలు నుంచి సుమారు 216 మంది ఖైదీలు పరారీ అయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భూకంపం రావడంతో జైలు గోడ కూలిపోయింది. దీంతో ఆ జైలు గదుల్లో ఉన్న ఖైదీలు పరారీ అయినట్లు �
నీటి పంపకంపై భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్కు మద్దతుగా చైనా భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని స�
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాష చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్పై విజయం సాధించినట్టు భారత్ ప్రకటించింది. ఆ తర్వాత మోదీ ఆ కీర్తికాంత�
Pakistan: పాకిస్థాన్లోని సింద్ ప్రావిన్సులో హిందువులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. చరిత్రాత్మక ఆలయానికి చెందిన ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసిన నేపథ్యంలో నిరసన చేపట్టారు.