Blast At Cricket Stadium | వాయువ్య పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు చనిపోగా.. చాలామంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Virender Sehwag : సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ పాక్పై రెచ్చిపోయిన ఆడిన ఆటగాళ్లను చూశాం. వీళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా ఒకరు. అది కూడా ఉపవాసం ఉంటూనే శత్రుదేశంపై వీరూ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు.
చైనాతో భారత్ బంధం బలపడుతున్న వేళ పాకిస్థాన్కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ)లో భాగమైన మెయిన్ లైన్-1(ఎంఎల్�
Nur Khan Base | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో దెబ్బతిన్న ఆ ఎయిర్బేస్లను పాక్ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. యూఏఈలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం ఆ జట్టు.. ఆఫ్గానిస్థాన్
మతపరమైన హింసను తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31 కన్నా ముందు భారత్కు వచ్చిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మత�
Passport Relief | పొరుగు దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు భారత ప్రభుత్వం పాస్పోర్టుల (Passports) విషయంలో ఊరటనిచ్చింది. బంగ్లాదేశ్ (Bangladesh), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan), పాకిస్థాన్ (Pakistan) దేశాల్లో మతపరమైన పీడనను భరించలేక భారత్కు వచ్చ�
పాకిస్థాన్ను భారీ వరదలు ముంచెత్తిన వేళ.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదలను ఒక వరంగా భావించాలని, దేశంలో ఆనకట్�
Khawaja Asif | దేశంలో వరద పరిస్థితిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak Defence Ministers ) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఓ వింత సలహా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద నీటిని వృథాగా పోనీకుండా కంటైనర్లలో నిల్వ చ
Azerbaijan | షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో శాశ్వత సభ్యత్వం కోసం అజర్బైజాన్ (Azerbaijan) చేసిన ప్రయత్నాన్ని భారత్ (India) అడ్డుకుంది. ఈ చర్యపై అజర్బైజాన్ స్పందించింది.
Flood Warning: తావీ నదిలో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పాకిస్థాన్కు ఇండియా వార్నింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ హై కమీషన్కు అలర్ట్ అంశాన్ని చేరవేశారు. భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పాక
పాకిస్థాన్తో భవిష్యత్లో ఎలాంటి దైప్వాక్షిక సిరీస్లు ఉండవని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక పరిస్థితులు కొనసాగుతున్న వేళ తటస్థ వేదికల్లోనూ పాక్తో ద్వైపాక్షిక క్రీడా టోర్నీ�
Wasim Akram | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసిం అక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్కు ప్రచారం చేస్తున్న మాజీ బౌలర్పై సైబర్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. జూదం, బెట్టింగ్ యాప�
Pakistan: పాకిస్థాన్లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులోని బునేర్ జిల్లాలో సుమారు 350 మంది మరణించారు. ఇంకా 200 మంది మిస్సింగ్లో ఉన్నారు.