దేశంలో వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపైనే అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ మెషీన్ల(ఆర్వీఎం)లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని విపక్�
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
Kharge comments | భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాలు చేసిందని, దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ తమ ప్రాణాలను అర్పించారని..
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వా�
ప్రధాని ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలో, అనుమతులో, కొత్త ప్�
రిషి సునాక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో విపక్షాలు బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి.
టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణానికి చెందిన 27వ వార్డ
Minister KTR | విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ
‘తృణమూల్ కాంగ్రెస్ నేతలపై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతున్నది. అందుకే, ఈడీ అధికారులను కేంద్రం.. బెంగాల్కు ప్రత్యేకంగా పంపించనున్నది’& ఆగస్టు 21న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చే�
ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే కేంద్రం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు అనిపిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దాడులను �
పదవులు, పైసల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పష్టం చేశారు. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో పదవులు, పైసల కోసం పనిచేయలేదని, ఇక్కడి నీచమైన సంస్కృతిని, వాస్తవాలను ప్రజలకు వి