కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన(ఈనెల 26న) తర్వాత ప్రభుత్వం లోక్సభలో మూడు రోజుల్లో ఆరు బిల్లులను ఆమోదించుకొన్నది. అది కూడా ఎటువంటి చర్చ లేకుండా. ఇందులో కీలకమైన అట�
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడ�
న్యూఢిల్లీ: విపక్షాలు తమ రాజకీయ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై అవినిశ్ మ�
పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ర్టానికి వలసలు వస్తున్నారు. కారణం ఇక్కడ బతుకు దెరువు లభించడమే. వలసపోయ�
లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేని నేపథ్యంలో యూసీసీపై దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకొంటున్న బీజేపీకి.. తమ ఎన్డీయే కూటమిలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మిత్రపక్ష పార్టీలే బ్రేకులు వేస్తున్నాయి. ఆయా ర�
Minister Errabelli | అభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గు చేటని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Ashok Gehlot | ప్రధాని నరేంద్ర మోదీకి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలను ఆయన గౌరవించాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఈ దిశగా పయనిస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు.
అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య వాద వివాదాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల ఆయా రాజకీయ పక్షాల దృ క్పథం ఏమిటి అనేది ప్రజలకు ఆసక్తి కలిగ�
అదానీ గ్రూప్-హిండెన్బర్గ్ రీసెర్చి వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు అవసరమని, తమ పార్టీ ఈ డిమాండ్కు