Minister Errabelli | పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఎన్ని కల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా దేవరుప్పులలో�
Gutha Sukhender Reddy | రాజకీయాల్లో వ్యక్తి గత విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు. భావితరాలకు ఆదర్శంగా నేటి రాజకీయ నాయకులు నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి(Gutha Sukhender Reddy ) అన్నారు. చిట్యాల పట్టణంలోని తన గెస్�
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఎస్పీ, ఆప్ కూడా బరిలోకి దిగాయి. ఇక తాము కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు బీహార్ సీఎం న�
తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇస్తుం టే.. రైతులు తమకు కావాల్సినప్పుడే మోటర్లు పెట్టి నీళ్లు వాడుకొంటుంటే తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ �
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపక్షాలకు జెండాలు తప్ప ఎజెండాలు లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఎజెండా లేని ప్రతిపక్ష నాయకులు పంట నష్టపరిహారం పంపిణీని రాద్ధాంతం చేస్తూ అడ్డుకునేంద�
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగ
UP Minister Wash Hands At Shivling | శివలింగం వద్ద పూజలు చేసిన బీజేపీ మంత్రి అనంతరం అక్కడే చేతులు కడిగారు. (UP Minister Wash Hands At Shivling) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన సనాతన ధర్మాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష�
అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు సకల జనులకు మేలు చేసేలా సరికొత్త పథకాలను తీసుకొస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, లెక్కకు మించిన స్కీంలతో ఇంటింటికీ ఫలాలను అంది�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరుగుతున్న విపక్ష భారత జాతీయ సమ్మిళిత అభివృద్ధి కూటమి (ఇండియా) సమావేశంలో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.
Minister Sabitha Reddy | రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలను నమ్మితే మళ్లీ గోసపడుతామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Reddy) పేర్కొ
Minister Harish Rao | ప్రజల నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అయితే అమ్మకానికి మారుపేరు ప్రతిపక్షాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్రావు (Minister Harish Rao) విమర్శించారు.