Joe Biden | అమెరికా అధ్యక్షుడు (US President ) జో బైడెన్ (Joe Biden) మరోసారి టంగ్ స్లిప్ అయ్యి వార్తల్లోకెక్కారు. సమయానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ పేరు గుర్తురాక దాన్ని ‘ప్రతిపక్షం’గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన �
Parliament Breach | లోక్సభలో గందరగోళం నెలకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు (Opposition) ఆందోళనకు దిగారు. బుధవారం సభలో జరిగిన కలర్ స్మోక్ ఘటనపై ఆందోళనకు దిగారు.
Jogu Ramanna | ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్ర(Opposition role)ను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. బుధవారం �
చిప్ ఉన్న ఏ మెషీన్ను అయినా హ్యాక్ చేయవచ్చని, 2003 నుంచి తాను ఈవీఎంలతో ఓటింగ్ను వ్యతిరేకిస్తున్నానని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కూడా అయిన దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మ�
Gandra Venkataramana Reddy | కేసీఆర్, కేటీఆర్ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపాను. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు జీఎంఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవలందించాన�
Legal notice to Tamil Nadu Speaker | తమిళనాడు స్పీకర్ ఎం అప్పావుకు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే లీగల్ నోటీసు పంపింది. (Legal notice to Tamil Nadu Speaker) వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి క్షమాపణ చెప్పడంతోపాటు రూ.10 కోట్ల నష్ట
Minister Errabelli | పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఎన్ని కల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా దేవరుప్పులలో�
Gutha Sukhender Reddy | రాజకీయాల్లో వ్యక్తి గత విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు. భావితరాలకు ఆదర్శంగా నేటి రాజకీయ నాయకులు నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి(Gutha Sukhender Reddy ) అన్నారు. చిట్యాల పట్టణంలోని తన గెస్�
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఎస్పీ, ఆప్ కూడా బరిలోకి దిగాయి. ఇక తాము కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు బీహార్ సీఎం న�
తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇస్తుం టే.. రైతులు తమకు కావాల్సినప్పుడే మోటర్లు పెట్టి నీళ్లు వాడుకొంటుంటే తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ �
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపక్షాలకు జెండాలు తప్ప ఎజెండాలు లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఎజెండా లేని ప్రతిపక్ష నాయకులు పంట నష్టపరిహారం పంపిణీని రాద్ధాంతం చేస్తూ అడ్డుకునేంద�
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగ