NITI Aayog Meeting : నీతి ఆయోగ్ సమావేశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై ఊదరగొట్టగా ఎన్నికల అనంతరం ఈ ప్రచారానికి ఆయన స్వ�
Arvind Limbavali | కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి, సొంత పార్టీని విమర్శించారు. ప్రతిపక్షంగా తమ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
Nirmala Sitharaman | 2024 బడ్జెట్పై విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు. బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమ�
Manohar Lal Khattar : విపక్షాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెహ్రాడూన్లో సోమవారం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
BJD Joins Opposition | నిన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) తన తీరును మార్పుకున్నది. ఇకపై పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది. తాజాగా ప్రతిపక్షాల చెంతకు చేరింది. వారితో కలి�
నీట్ అక్రమాలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే ప్రభుత్వం చర్చ చేపట్టాలని లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
NEET | పార్లమెంటు ఉభయ సభల్లో నీట్పై వాయిదా తీర్మానాలు తీసుకువస్తామని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర�
Rahul Gandhi : లోక్సభ స్పీకర్గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందించారు. 18వ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ బుధవారం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Sharad Pawar : లోక్సభ స్పీకర్ ఎన్నిక అంశంపై తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. స్పీకర్ పదవికి పాలక పార్టీ సభ్యుడు ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
Kanchanjunga Express accident : పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయా�
ప్రధాన ప్రతిపక్షంగా అసెం బ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పా రు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటానని పేరొన్నారు.
AP CM Jagan | ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.
Lok Sabha Elections | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపాలని పోలీసులను ఆయన ఆదేశిం�
Loksabha Elections 2024 : దేశానికి స్వాతంత్రం లభించినప్పటి నుంచి ప్రజలను పేదలుగా కొనసాగిస్తూ వారిని ఓటు బ్యాంక్గా వాడుకునే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించిందని హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆరోప