కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పాలిత ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తున్నది. జానపద సినిమాల్లో వలె ‘ఈ బ్రహాస్ర్తాన్ని కాచుకో’ అని ఒకరంటే..
Prashant Kishor | ఎన్నికల్లో బీజేపీని నిలువరించే అన్ని అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలడం వంటిదని విమర్శించారు. ‘మీరు క్యా
India Employment Report 2024 | దేశంలో నిరుద్యోగ సమస్య రానురాను పెరుగడంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. యువత భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ప�
Save Democracy March | లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది.
‘సేవ�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు (US President ) జో బైడెన్ (Joe Biden) మరోసారి టంగ్ స్లిప్ అయ్యి వార్తల్లోకెక్కారు. సమయానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ పేరు గుర్తురాక దాన్ని ‘ప్రతిపక్షం’గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన �
Parliament Breach | లోక్సభలో గందరగోళం నెలకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు (Opposition) ఆందోళనకు దిగారు. బుధవారం సభలో జరిగిన కలర్ స్మోక్ ఘటనపై ఆందోళనకు దిగారు.
Jogu Ramanna | ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్ర(Opposition role)ను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. బుధవారం �
చిప్ ఉన్న ఏ మెషీన్ను అయినా హ్యాక్ చేయవచ్చని, 2003 నుంచి తాను ఈవీఎంలతో ఓటింగ్ను వ్యతిరేకిస్తున్నానని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కూడా అయిన దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మ�
Gandra Venkataramana Reddy | కేసీఆర్, కేటీఆర్ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపాను. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు జీఎంఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవలందించాన�