చాలా ఏండ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఇంటిపై డోర్ పక్కన ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసే వారు. అది చదివి దయ్యం ఆ ఇంట్లోకి రాదని, మరో ఇంటికి వెళ్లి అక్కడా అదే రాసి ఉం
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి.
దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ పోరాటం మాత్రమే కాదు.. అరకొర చదువుతో నియంతృత్వ పాలన సాగిస్తున్న వ్యక్తిపై మొత్తం ప్రతిపక్షం చేస్తున్న పోరాటం. బ్రిటిష్ ప
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
డ్రైవింగ్ రాకుండానే వాహనం నడిపినట్టు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల పరిస్థితి తయారైంది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలను గుడ్డిగా వ్యత�
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి విచారణ చేపట్టాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని మ�
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కార్మిక, పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామాల్లో పేదలకు ఆర్థికంగా అండగా ఉంటున్న ఈ పథకాన్ని కాపాడుకొనేందుక�
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్లో తమ పంతాన్ని నెగ్గించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. జడ్జీల నియామకాల్లో తమ పాత్ర ఉండాలని పట్టుబడుతున్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశ�