కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో విపక్ష సర్కార్లను కూల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
నిన్న మొన్నటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పొగిడారు. మోదీ ప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అవే బీజేపీ నేతల నోళ్లు కాళేశ్వరంలో అవినీతి అం
రామగుండంలో టీ ఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తనపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ఆర్ఎఫ్సీఎల్ కార్మికులను అడ్డుపెట్టుకొని �
ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయి.. నిలదీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభనుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయట
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తూ కేంద్రం వేధింపులకు గురిచేస
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. సుమారు ఆరు వేల బైకులతో బేగంపేట ఎయిర్పోర్టు నుంచి జలవిహార్కు ర్యాలీ ని�
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ నెల 21న(మంగళవారం) నిర్వహించనున్న సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత హాజరు కావడం లేదు.