ఉగ్రవాదుల ఊచకోత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం పండిట్లు, ఇతర హిందూ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సాధారణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉగ్రమూకలు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటున్నా.. కేంద్ర
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి యువకులు
ఏదైనా స్కీంలోనో.. ప్రాజెక్టులోనో.. ఇంకెక్కడైనా స్కాం జరిగిందంటే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అర్థం. రాష్ట్రం సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్డ్ రైస్�
దేశంలో మతహింసను ప్రేరేపించేలా, సమాజంలో చిచ్చురేపేలా పలువురు చేస్తున్న ప్రసంగాలు, జరుగుతున్న ఘటనల పట్ల ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి�
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే రేపోమాపో రైల్వేను కూడా ప్రైవేటుపరం చేసేలా ఉన్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. రైల్వే నిధుల కేటాయింపుపై మంగళవారం లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు కే సురేశ్ మాట�
అమరుల ఆశయ సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం పయనిస్తున్నది. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. తెలంగాణ కోసం కేటాయ�
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
Congress | గోవాలో తాము ప్రతిపక్షంలోనే కొనసాగుతామని కాంగ్రెస్ (Congress) పార్టీ నేత మైఖెల్ లోబో ప్రకటించారు. ఈఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని అనుకున్నాం. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒకేసారి 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి విపక్షాల నోళ్లు మూయించారు. నిరుద్యో