ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
Congress | గోవాలో తాము ప్రతిపక్షంలోనే కొనసాగుతామని కాంగ్రెస్ (Congress) పార్టీ నేత మైఖెల్ లోబో ప్రకటించారు. ఈఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని అనుకున్నాం. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒకేసారి 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి విపక్షాల నోళ్లు మూయించారు. నిరుద్యో
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్తో వార్నింగ్ ఇప్పించగలిగామని ఆయన వర్గం సంబరపడుతుండగా, వ్యతిరేక వర్గమేమో ఈ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకె�
పెగాసస్తో నిఘా దేశద్రోహమే న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో కేంద్రంపై విపక్షాల మండిపాటు.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చ లేవనెత్తుతామని వెల్లడి న్యూయార్క్ టైమ్స్ను సుపారీ మీడియాగా పేర్కొన్న బీజ�
న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేద�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం అంటూ సోనియా సహా పది కీలకమైన ప్రతిపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు. ఈ లే