IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్పోర్ట్లను మూసివేసింది. విమానాశ్రయాలన
Navy officer's wife | పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాల (Terror hide outs) ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) మృతుడు, నేవీ అధికారి లెఫ్ట�
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అయితే ‘ఆపరేషన్ సిందూర్’తో చేపట్టిన సైనిక చర్యపై చైనా మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడంపై భారత్ మం�
Rajnath Singh | అమాయకులను చంపిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హనుమంతుడు అనుసరించిన సూత్రాన్ని అనుసరించినట్లు చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’పై ఆయన స్పందించారు.
Rajnath Singh | హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ స�
Pakistan | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరు (Operation Sindoor)తో పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. రత్ దాడి నేపథ్యంలో పాక్ (Pakistan) అప్రమత్తమ�
CV Anand | హైదరాబాద్ భద్రతపై సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
US Issues Travel Advisory | పాక్ (Pakistan)పై భారత్ దాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పాక్లోని తమ పౌరులకు అడ్వైజరీ జారీ (US Issues Travel Advisory) చేసింది.
Operation Sindoor | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాక్పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో దాదాపు 200కి పైగా విమానాలు రద్దయ్యాయి (200 flights cancelled).
Omar Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) కు చెందిన ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.