ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న భారత్.. పీవోకే, పాక్లోని 9 ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకొని మిస్సైళ్లతో విరుచుకుపడింది.
భారత సైనికుల పోరాటం పాక్ ఉగ్రవాదులపైనే కానీ, అక్కడి ప్రజలపై కాదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాకా సుధాకర్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు జేజ�
పహల్గాంలో నరమేధం సృష్టించిన పాకిస్థాన్కు భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 26 మంది అమాయకులను ఊచకోత కోసిన ఉగ్రమూకల పీకను భారత త్రివిధ దళాలు తుదముట్టించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత సైనికదళాలు జ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'పై బాధిత కుటుంబాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్ర ద్రౌపది ముర్మును కలుసుకుని దాడుల గురించి వివరించారు. మరోవైపు, ఎ�
‘ఆపరేషన్ సిందూర్'తో భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు చేయిదాటితే.. పూర్తిస్థాయి యుద్ధంవైపు మళ్లే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పౌరులు చాలా అప్రమ�
మాంగల్యానికి సూచిక సిందూరం. వీరత్వానికి ప్రతీక సిందూరం.మన భరతమాత నుదుటన దిద్దిన సిందూరంలా ఉంటుంది కశ్మీరం. అదే చోట జరిగిన ముష్కరుల దాడి.. ఎందరో ఆడపడుచుల సిందూరాన్ని
కరిగించింది. పచ్చని పచ్చిక బయళ్లలో పేట
పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన ముష్కరుల స్థావరాలపై భారత రక్షణ దళాలు అగ్నివర్షం కురిపించాయి. ఉగ్రవాదంపై ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్' పేరిట జరిపిన మహోగ్రదాడిలో పాకిస్థాన్ గడ్డపై ఇష్టా�
భారత్ ‘ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్లో మెరుపు దాడులు నిర్వహించడంతో కేంద్రం గగనతలంలో ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు సేవలను నిలిపివేశాయి.
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం దేశ భద్రతకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా �
మా భర్తలతో పాటు మమ్మల్నీ చంపండి... అంటూ ధైర్యంగా మృత్యువుకు ఎదురు నిలిచిన సందర్భంలోనూ, మిమ్మల్ని చంపితే పిరికిపందలం అనుకుంటారు, అందుకే చంపం... అంటూ అత్యంత బలహీనులుగా భారత మహిళల్ని పహల్గామ్లో ఉగ్రవాదులు భ�