Operation Sindoor | భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్
Krishna Vamsi| పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్�
Operation Sindoor | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమ
పాకిస్థాన్లోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన లాహోర్ (Lahore) భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం ఉదయం లాహోర్లోని వాల్టన్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవ�
Defense | పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దాడులు చేస్తుండగా.. భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది. ఆర్మీ చీఫ్ స్థానిక ఆర్మీ యూనిట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పాక�
All Party Meeting | ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రా
RGV |పహల్గం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారతీయులు అందరు రగిలిపోయారు. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు.
Donald Trump | పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరిక�
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' చేపట్టిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఉత్తర్వు లు జారీచేశారు. సెలవులపై వెళ్లిన సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బల�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'ను ముందుండి నడిపించడంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్లో భాగంగా త్రివిధ దళాల మధ్య సమ�
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు, భారీగా అగ్ని ప్రమాదాలు జరిగితే పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించేందుకు బుధవారం తెలంగాణ సహా పలు రాష్ర్టాలు ‘ఆపర�
యావత్ భారతావని 15 రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది.
భారత్- పాకిస్థాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 10 నుంచి 31 వరకు హైదరాబాద్లో జరగాల్సిన మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ను
నిశిరాత్రి ఏవో రయ్యిమంటూ వస్తున్నట్టు రాడార్లో అలర్ట్ మెసేజీ. ఏమైందోనని చూస్తే.. కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి. వాటి సంగతేంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థను వాటి మీదకు మళ్లించారు.